ration

    వైసీపీ MLAకి రేషన్ బియ్యం…అసలేం జరిగిందంటే

    September 10, 2019 / 04:41 AM IST

    తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఏపీ సర్కార్ నాణ్యమైన బియ్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిష్ఠాత్మకమైన ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ మోహణ్ రెడ్డి ఇటీవల ప్రారంభించారు. ఈ నాణ్యమైన బియ్యాన్ని గ్రామ వాలంటీర్లు స్వయంగా ప్రజలకు అందజేస్త�

    సన్నబియం పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం

    August 28, 2019 / 12:16 PM IST

    ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి పైలట్ ప్రాజెక్టుగా మొదట శ్రీకాకుళం జిల్లాలో సన్న బియ్యం పంపిణీ

    ఏపీలో వినూత్న అడుగులు : సెప్టెంబర్ నుంచి ఇంటికే రేషన్

    August 23, 2019 / 01:33 AM IST

    ఏపీ రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది జగన్ ప్రభుత్వం. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను అమలు దిశగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా పేద ప్రజలకు అందాల్సిన నిత్యావసర సరుకుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించింది. ఎలాంటి గోల్ మాల్ జరగ

    పుకార్లు నమ్మకండి : రేషన్ కార్డులు తొలగించట్లేదు

    March 6, 2019 / 04:14 PM IST

    హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్ కార్డులు తొలగిస్తున్నారనే వార్తలు నమ్మవద్దని పౌరసరఫరాల శాఖ కమీషనర్ అకున్ సబర్వాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతు బంధు లబ్ధిదారుల కు సంబంధించిన రేషన్ కార్డులు తొలగిస్తున్నారనే వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు

    పాకిస్తాన్ భారీ కుట్ర : భద్రతా దళాల రేషన్‌లో విషం

    March 3, 2019 / 10:12 AM IST

    పాకిస్తాన్ మరో భారీ పన్నాగం పన్నిందా. భద్రతా దళాల రేషన్‌లో విషం కలిపేందుకు కుట్ర చేసిందా. అంటే.. నిఘా వర్గాలు అవుననే అంటున్నాయి. పాకిస్తాన్ మిలిటరీ

10TV Telugu News