ration

    ఆధార్ పొందిన మయన్మార్ వ్యక్తి ని అరెస్టు  చేసిన పోలీసులు 

    August 12, 2020 / 08:58 AM IST

    హైదరాబాద్ లో నివాసం ఉంటూ అక్రమంగా ఆధార్ కార్డు పొందిన మయన్మార్ జాతీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ పాతబస్తీలోని కిషన్ బాగ్ లో ఉంటున్న మహమ్మద్ ఖాదీర్(37) ఆధార్ కార్డ్ పొందాడు. ఇతనికి కార్డు రావటానికి ఒక మీ సేవా కేంద్రం నిర్వాహకుడు సహ

    ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటికే రేషన్..

    July 21, 2020 / 01:24 PM IST

    కరోనా కాలంలో ఢిల్లీ ప్రభుత్వం ప్రధాన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్ సమావేశంలో ‘ముఖ్యమంత్రి ఘర్-ఘర్ రేషన్ పథకం’ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం అమలుపై, ఢిల్లీవాసుల ఇంటింటికీ రేషన్ పంపబడుతుంది. అం�

    తెలంగాణలో ఉచిత బియ్యం పంపిణీ

    July 5, 2020 / 08:58 AM IST

    తెలంగాణలో లబ్దిదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు. గత మూడు నెలల్లో ఇచ్చి 12 కిలలకు బదులు… ఈనెల నుంచి 10 కిలోలే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం ఇస్తున్న ఐదు కిలోలకు అదనంగా ప్రతి లబ్దదారుడికి తెలంగాణ ప్రభుత్వం 5 కిలోలు కలిపి ఇవ్వ�

    ఏపీలో మూడో విడత రేషన్ : బయో మెట్రిక్ తప్పనిసరి

    April 27, 2020 / 04:35 AM IST

    ఏపీలో కరోనా విజృంభిస్తూనే ఉంది. కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ కట్టడికి ఓ వైపు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూనే పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండ చూస్తోంది. ఇప్పటికే పలు ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా పేదలకు ఉపయ�

    Lockdown: రేషన్ కోసం క్యూలో నిలబడి చనిపోయిన మహిళ

    April 18, 2020 / 02:28 PM IST

    లాక్‌డౌన్ సమయంలో ఆకలి తీర్చడానికి ప్రభుత్వం అందిస్తున్న రేషన్ తీసుకోవడానికి వచ్చిన మహిళ అక్కడే ప్రాణాలు విడిచింది. ఉత్తరప్రదేశ్ లోని బడౌన్ జిల్లాకు చెందిన 35ఏళ్ల యువతి రేషన్ కోసం క్యూలో నిల్చొంది. శనివారం హాస్పిటల్ వద్ద రేషన్ ఇస్తున్నారని

    లాక్ డౌన్ : ఏపీలో రెండోవిడత ఉచిత రేషన్ పంపిణీకి సర్వం సిద్ధం

    April 15, 2020 / 03:08 PM IST

    కరోనా విపత్తు సమయంలో పేదలు ఉపాధి లేక ఆకలితో వుండకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మేరకు గురువారం నుంచి రెండో విడత ఉచిత బియ్యం, కేజీ శనగలను అందించనున్నారు. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. పదమూడు

    కరోనా VS ఇండియా : 72లక్షల మందికి ఉచిత రేషన్,పెన్షన్ రెట్టింపు చేసిన ఢిల్లీ ప్రభుత్వం

    March 22, 2020 / 12:41 PM IST

    కరోనా వైరస్ దృష్ట్యా దేశారాజధాని ఢిల్లీ ఇప్పటికే పూర్తిగా లాక్ డౌన్ అయిపోయింది. మార్చి-31వరకు స్కూల్స్,కాలేజీలు,థియేటర్లు,మాల్స్,రెస్టారెంట్లును మూసివేస్తున్నట్లు ఇప్పటికే ఢిల్లీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. వైరస వ్యాప్తిని నిరోధ�

    సీఎం జగన్ గుడ్ న్యూస్ : ఫిబ్రవరి నుంచి 54లక్షల మందికి పెన్షన్లు.. విద్యార్థులకు రూ.20వేలు

    January 28, 2020 / 01:24 PM IST

    మంగళవారం(జనవరి 28,2020) సచివాలయంలో 'స్పందన'పై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి 54.64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామన్నారు. ఇంటికే

    కొత్త రూల్ : ఆ పని చేస్తే రేషన్ కట్ 

    November 29, 2019 / 01:02 PM IST

    దేశంలో కొత్త కొత్త రూల్స్ తెరమీదకు వస్తున్నాయి. నిబంధనలు పాటించకపోతే కఠినంగా వ్యవహరిస్తున్నారు అధికారులు. స్వచ్చ భారత్‌లో భాగంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నిబంధనలు రూపొందిస్తున్నాయి. అందులో భాగంగా బహిరంగంగా మల విసర్జన మానిపించడానికి జ�

    వైసీపీ MLAకి రేషన్ బియ్యం…అసలేం జరిగిందంటే

    September 10, 2019 / 04:41 AM IST

    తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఏపీ సర్కార్ నాణ్యమైన బియ్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిష్ఠాత్మకమైన ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ మోహణ్ రెడ్డి ఇటీవల ప్రారంభించారు. ఈ నాణ్యమైన బియ్యాన్ని గ్రామ వాలంటీర్లు స్వయంగా ప్రజలకు అందజేస్త�

10TV Telugu News