Home » ration
ప్రతి నెల 1.75 లక్షల టన్నుల బియ్యం అవసరం. ఈ లెక్కన 3 నెలలకు సుమారు 5.25 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతాయి.
దేశంలోని సెక్స్ వర్కర్లకు కూడా ఆధార్ కార్డులు జారీ చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతి ఒక్కరికి సమానంగా, గౌరవంగా బతికే హక్కు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.
కరోనా వైరస్ నియంత్రణకు వ్యాక్సినేషన్ను మరింత ముమ్మరం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Ration Home Delivery: రేషన్ డోర్ డెలివరీ సర్వీసును కేంద్రం నిలిపేసిన మరుసటి రోజే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రేషన్ మాఫియాకు ప్రభావితమై కేంద్రం వెనకడుగేసిందని అన్నారు. పేదలకు ఉపయోగపడే స్కీమ్ ను దేశ రాజధానిలో అమలు చే�
వలస కార్మికుల కోసం ప్రారంభించిన పథకాల తీరుపై వారం రోజుల్లో సమాధానం చెప్పాలి. లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కరువైంది..కనీసం తినడానికి సరిపడేలా డబ్బు సంపాదించుకొనే మార్గం చూపాలి..ఏ ఒక్కరు ఆకలితో అలమటించకూడదు..అంటూ..అటు..కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభు�
highcourt ration door delivery: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఏపీలో రేషన్ డోర్ డెలివరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ వాహనాల రంగులు మార్చాలన్న ఎస్ఈసీ ఆదేశాలపై న్యాయస్థానం స్టే విధించింది. మార్చి 15వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయన�
SEC directions on ration distribution vehicles : రేషన్ పంపిణీ వాహనాలపై ఏపీ ఎస్ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికి రేషన్ పంపిణీపై ఆంక్షలు విధించింది. రంగులు మార్చకపోతే గ్రామీణ ప్రాంతాల్లో వాహనాలను నిరాకరించింది. రేషన్ పంపిణీ వాహనాలకు పూర్తిగా రంగులు మార్చాలని ఎస్ఈ�
Ration mobile OTP : తెలంగాణలో రేషన్ లబ్ధిదారుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఓటీపీ ఉంటేనే రేషన్ సరుకులు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించడంతో.. ఆధార్ నమోదు కేంద్రాలు, మీ సేవా కేంద్రాల వద్ద చాంతాడంతా క్యూలు కనిపిస్తున్నాయి. గంటల తరబడి తిప్పలు పడుతున్న బాధి�
que infront of aadhaar center: రేషన్ సరుకులు పొందాలంటే ఆధార్ తో మొబైల్ నెంబర్ లింక్ తప్పనిసరి చేయడంతో వికారాబాద్ లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఆధార్ సెంటర్లకు క్యూ కట్టారు. ఆధార్ తో మొబైల్ నెంబర్ అనుసంధానం చేసుకునేందుకు అవస్థలు పడుతున్నారు
ap ration home delivery : రేషన్ డోర్ డెలివరీ వాహనాలను గురువారం సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు. దేశంలోనే తొలిసారిగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్న సర్కార్. ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. ఫిబ్రవరి నుంచి ఈ వాహనాల్లో ప్రతి ఇంటికి రేషన్ బియ్యం పం