Home » rayadurgam
రోడ్లు రక్తమోడాయి. టిప్పర్ ఢీకొనడంతో బైక్పై వెళుతున్న వ్యక్తి మృతి చెందారు. గచ్చిబౌలిలో జరిగిన రోడ్డుప్రమాదం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
అనంతపురం జిల్లా రాయదుర్గంలో విషాదం చోటు చేసుకుంది. టీవీ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు.
chalasani srinivas daughter : ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియరాలేదు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Metro Business : హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రతీ స్టేషన్ను అందంగా తీర్చిదిద్దిన సంస్థ.. ఇప్పుడు వాటితోనే ఆదాయం రాబట్టేందుకు స్ట్రీట్ ఫర్నీచర్ ఏర్పాట్లు చేస్తోంది. ఫుట్పాత్ మార్గంలో వీ
Thugs attack Lakshmi Crusher Mill : అనంతపురం జిల్లా రాయదుర్గంలోని లక్ష్మీ క్రషర్ మిల్లులో దుండగులు బీభత్సం సృష్టించారు. క్రషర్ ఆఫీస్పై దాడి, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. క్రషర్ సిబ్బందిని విచక్షణా రహితంగా కొట్టారు. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి, నలుగురికి కాళ్లు
nepali gang: హైదరాబాద్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేపాలీ గ్యాంగ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రాయదుర్గంలోని మధుసూదన్ రెడ్డి ఇంట్లో డిన్నర్ లో మత్తుమందిచ్చి మూడు రోజుల క్రితం దోపిడీకి పాల్పడింది. నేపాలీ గ్యాంగ్ను పట్టుకునేందుక�
nepali gangs in hyderabad: ఇతర రాష్ట్రాల వ్యక్తులను మీ ఇంట్లో పని మనుషులను పెట్టుకుంటున్నారా..? మీ ఇంట్లో విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు ఉన్నాయా..? పని వాళ్ల మీద నమ్మకంతో వాటిని ఎక్కడ పడితే అక్కడే పెట్టేస్తున్నారా..? అయితే ఇకపై కాస్త జాగ్రత్త. లేదంటే మీరు కష్
హైదరాబాద్ మెట్రో రైలు మార్గాన్ని త్వరలో రాయదుర్గం వరకు పొడిగించనున్నారు. నవంబర్ 29న మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్కుమార్ దీనిని ప్రారంభించనున్నారు. కారిడార్–3లో భా గంగా నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ఇక మెట్రో ప్రయాణం సాగనుంది. ప్రస్తు�
హైదరాబాద్: జగన్ సోదరి, వైసీపీ నేత షర్మిలపై యూట్యూబ్లో అసభ్యకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేసిన వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం(మార్చి 25, 219) అమరావతిలో షర్మిల మీడియాతో మాట్లాడుతుండగా ఓ టీవీలో లైవ్ లో వచ్చింది. అదే సమయంలో దివి �
ఎన్నికల నామినేషన్ల దాఖలుకు 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. నేతలు మాటలు తూటాలు పేలుస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. మరోవైపు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నేతలు చేస్తున్న ప్రయత్నాలను ఈసీ, పో