Home » Rayalaseema
రాజయలసీమ నేతలు ప్రత్యేక వాదాన్ని ముందుకు తెచ్చారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతున్నారు. లేకపోతే గ్రేటర్ రాయలసీమ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అమరావతిలో ఉద్యమం చేస్తున్నవారు పెయిడ్ ఆర్టిస్ట్లు అని అన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. వాళ్లేం చెయ్యలేరని, ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేవారు ఎవరైనా ఉద్యమ చక్రాల కింద నలిగిపోతారని అన్నారు ఆయన. మా ఉద్యమం ఏంటో మేం చూపిస్త�
ఏపీలో రాజధాని రగడ ముదురుతోంది. అమరావతిలో ఆందోళనలు జరుగుతుటే.. రాయలసీమలో కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.
మా త్యాగాలను గుర్తించండి..మా సెంటిమెంట్ ను గుర్తించండి అంటూ హైపవర్ కమిటీకీ..సీఎం జగన్ కు రాయలసీమ ప్రజాసంఘాలు లేఖలు రాశాయి. రాయలసీమ వాసులు సెంటిమెంట్ ను గుర్తించాలని గతంలో కర్నూలులో ఉండే రాజధానికి తాము త్యాగం చేశామని ఆ విషయాన్ని దయచేసి గుర్త
రాయలసీమలో మూడు విభాగాలు ఏర్పాటు చేయాలని.. లేదంటే పాత డిమాండ్లు తెరపైకి వస్తాయని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. రాయలసీమలో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
మూడు రాజధానుల అంశంపై ఏపీ అట్టుడికిపోతోంది. దీనిపై పలువురు నేతలు పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో గత కొంతకాలంలో కనుమరుగైపోయిన సీనియార్ రాజకీయ నాయకుడు,మాజీ ఎంపీ, మంత్రి మైసూరారెడ్డి 10టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చ�
రాయలసీమ ప్రజల కల సాకారం కానుంది... ఎన్నో ఏళ్లుగా ఉక్కు పరిశ్రమ కోసం ఎదురు చూస్తున్న సీమ ప్రజల ఆశ నెరవేర నుంది.. కడప ఉక్కు- రాయలసీమ హక్కు అన్న
బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ ఏపీకి రెండు రాజధానుల అంశంపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రెండు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందే అంటున్న టీజీ.. రాయలసీమలో
జనసేన అధినేత పవన్కళ్యాణ్ రాయలసీమ పర్యటన ఖరారైంది. (డిసెంబర్1, 2019) నుంచి ఆరు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది.
వరుణుడు భయపెడుతున్నాడు.. భారీ వర్షాలతో బెంబేలెత్తిస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ �