Rayalaseema

    రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి

    March 17, 2019 / 12:01 PM IST

    మైసూరా రెడ్డి.. తెలుగు రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు. కడప జిల్లా రాజకీయాలలో ప్రముఖ నేతగా వెలిగిన మాజీ మంత్రి మైసూరారెడ్డి. వైఎస్‌తో విబేధించి టీడీపీలో చేరారు. రాజ్యసభ టెర్మ్ పూర్తయ్యే సరికి.. రెన్యూవల్ చేసే అవకాశం లేదని తేలిపోయి.. వెళ్లి �

    రాయలసీమ గడ్డపై పవన్ టూర్

    February 23, 2019 / 12:55 PM IST

    కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న జనసేన పార్టీలో ఫుల్ జోష్ నింపేందుకు ఆ పార్టీ చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన పవన్ అనంతరం కార్యాలయానికి మాత్రమే పరిమితమయ్యారు. ఎన్నికల గడువు దగ్గరకొస్తుండడంతో ఏప

    జనసేనాని రాయలసీమ పర్యటన షెడ్యూల్

    February 19, 2019 / 06:54 AM IST

    హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. త్వరలో పవన్ కళ్యాణ్ రాయలసీమలో పర్యటించనున్నారు. పవన్ టూర్ షెడ్యూల్ ఖరారు అయింది. ఫిబ్రవరి 21 వ తేదీ నుంచి 23 వరకు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 25 వ తేదీ న�

    తెలంగాణాలో వానలు : రాయలసీమలో ఎండలు

    February 18, 2019 / 04:27 AM IST

    హైదరాబాద్ : శ్రీలంక సమీపంలోని కోమరిన్ ప్రాంతం నుంచి తమిళనాడు మీదుగా తెలంగాణ వరకు 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. తెలంగాణాలో అదే ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉండటంతో వర్షాలు కురుస్తు

    అలర్ట్: మరో 2 రోజులు వానలే

    January 27, 2019 / 11:22 AM IST

    హైదరాబాద్:  రాష్ట్రంలో గత 2 రోజులుగా వాతావరణం మారిపోయింది. శనివారం  సాయంత్రం నుంచి హైదరాబాద్ నగరంలో  కురిసిన వర్షానికి జనాలు ఇబ్బంది పడ్డారు.  గత రాత్ర్రి నుంచి వాన కొన్ని ప్రాంతాల్లో జల్లులా పడుతూనే ఉంది.  జీహెచ్ఎంసీ అధికారులు వాన �

    కాస్కో బాబు!! : కేసీఆర్ బహుముఖ వ్యూహాలు

    January 26, 2019 / 02:29 PM IST

    హైదరాబాద్ : మీరు తెలంగాణకు వస్తే.. మేం ఆంధ్రాకు వస్తాం. మీరు గిప్ట్ ఇస్తే.. మేం రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తం. ఛలో.. చూసుకుందాం. రాజకీయంగానే తేల్చుకుందాం. ఇప్పుడు ఈ మాటలు..  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కాకపుట్టిస్తున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ

    వెదర్ అప్‌డేట్ : కోస్తా, సీమలకు వర్ష సూచన

    January 22, 2019 / 06:37 AM IST

    వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒడిశాలో అధిక పీడనం ఏర్పడింది. దీని ప్రభావం ఏపీలోని కోస్తా, రాయలసీమలపై పడింది.

    జాగ్రత్త: కోస్తాకే కాదు సీమకూ పొగమంచు

    January 15, 2019 / 02:15 AM IST

    తెలుగు రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. కోస్తాంధ్ర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పొగమంచు ఇప్పుడు రాయలసీమకూ విస్తరించింది. కోస్తాలోని అన్ని జిల్లాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు దట్టంగా కుర�

    కర్నూలు ఎయిర్ పోర్టు జనవరి 7న ప్రారంభం

    January 1, 2019 / 11:35 AM IST

    కర్నూలు: రాయలసీమలో నూతనంగా నిర్మించిన నాలుగో ఎయిర్ పోర్టును సీఎం చంద్రబాబు నాయుడు జనవరి 7న ప్రారంభించనున్నారు.కర్నూలు సమీపంలోని ఓర్వకల్లులో నిర్మించిన ఎయిర్ పోర్టులో డిసెంబర్ 31న ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. బేగంపేట ఎయిర్ పోర్టులో �

10TV Telugu News