Home » Rayalaseema
రాయలసీమ అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది కరువు. కానీ ప్రస్తుతం అక్కడ వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీగా వర్షాలు కురుస్తుండడంతో వరదలు పోటెత్తుతున్నాయి. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ప�
ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. గురువారం సెప్టెంబర్19న అనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని తెలిపారు. ఏపీ హైకోర్టును రాయలస�
రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని RTGS తెలిపింది. మూడ్రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రమంతటా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే చిత్తూరు, �
వాన చుక్క కోసం వేయి కళ్లతో ఎదురు చూసే రాయలసీమ ఇప్పుడు వరదలతో అల్లాడుతోంది. వర్షాలు వద్దు బాబోయ్ అంటోంది. వర్షాకాలంలో అన్ని ప్రాంతాలల్లోను కురిసే వాన రాయలసీమలో మాత్రం.. కురిసామా..వెలిసామా అన్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం వద్దన్నా సరే వి�
రాయలసీమలో భారీ వర్షాలు పడుతున్నాయి. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు
ఏపీలో రాజధాని రగడ తార స్థాయికి చేరింది. జగన్ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దొనకొండను కేపిటల్ గా చేస్తారనే ప్రచారం
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ హడావిడి.. ఎవరికి ఎన్నిఓట్లు పడుతున్నాయి.. ఎవరు ఎవరికి వేస్తున్నారు అంటూ ఉత్కంఠ.
కర్నూలు : జగన్ వస్తే.. రాయలసీమ ఎడారిగా మారిపోతుందని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. జగన్ కు ఓటు వేస్తే మోడీకి వేసినట్లే అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే
కడప: ఎన్నికలకు ముందు రామమందిరం గురించి చర్చించిన బీజేపీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా. కేవలం పాకిస్తాన్ పై దాడి చేశామనే బీజేపీ చెప్పుకుంటూ దేశ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్త
మేము ప్రచారంలోకి దిగుతున్నాం అంటున్నారు విజయమ్మ, షర్మిల. వైసీపీ తరపున వీరు ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. ఇందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిద్దరూ విడివిడిగా జిల్లాల్లో సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. మొత్తం రోజుకు �