Home » Rayalaseema
దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అదే విధంగా మధ్య భారతంలో మరో ఆవర్తనం ఉంది.
Former minister Bhuma Akhila Priya : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అఖిల ప్రియను పోలీసులు విచారిస్తున్నారు. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఆమెను అరెస్టు చేశారు. భూమికి సంబంధించిన వ్యవహారంలో జరిగిన కిడ�
Nivar Impact on AP : నివార్ ఏపీని అతలాకుతలం చేసింది. నివార్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలు విలవిల్లాడగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పంటలు నేలకొరిగాయి. ఈదురుగా�
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం టెంటర్లను ఆమోదించింది. సుభాష్ ప్రాజెక్ట్స్ మ్యానుఫాక్చరర్స్ లిమిటెడ్ కంపెనీ టెండర్లను దక్కించుకుంది. 3307.07 కోట్లకు కోట్ చేసింది. ఎస్ పీఎమ్ ఎల్ సంస్థ…ఎల్-1 గా నిలిచింది. టెండర్ ఆమోదిస్తూ ఎస
రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు కానున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనున్నాయి. అయితే కర్నూలును �
కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర తెలంగాణ, జిల్లాల్లో రాగల 36 గంటల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కోస్తా, రాయలసీమల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. రాయలసీమలో జూన్ 26న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి లోని �
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును మరోసారి టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు వైసీపీ ఎంపీ
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోని రాయలసీమలోనూ కలవరం రేపింది. ఉపాధి కోసం నాలుగు జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారిలో 3వేల 833మంది
కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పవన్ పర్యటనను అడ్డుకుంటామని రాయలసీమ విద్యార్థి జేఏసీ నేతలు అంటున్నారు.
నిత్యం కాంట్రవర్సీ కామెంట్స్ తో వార్తల్లో ఎక్కే నేత జేసీ దివాకర్ రెడ్డి. ఆయన ఎప్పుడు ఎవరి మీద ఎలా నోరు పారేసుకుంటారో ఆయనకే తెలీదు. నోటికి ఎంతొస్తే అంతా అనేస్తారు.