Home » rcb
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపిఎల్ 2020లో 31 వ మ్యాచ్ను ఓడిపోయినా కూడా రెండు రికార్డ్లను మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్ కోహ్లీ కెరీర్లో 200వ మ్యాచ్. �
ఐపీఎల్ 2020సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రెండవ మ్యాచ్లో విజయం సాధించింది. 172పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు.. బెంగళూరుపై 8వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల టార్గెట్ని ఛేదించే క్రమంలో పంజాబ్�
[svt-event title=”బెంగళూరుపై 8వికెట్ల తేడాతో పంజాబ్ విజయం” date=”15/10/2020,11:06PM” class=”svt-cd-green” ] బెంగళూరుపై 8వికెట్ల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల టార్గెట్ని పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయి 20ఓవర్లలో ఛేదించింది. కేఎల్ రాహుల�
ఐపిఎల్ 2020లో 25వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్కు మధ్య జరగగా.. మొదట ఆడిన చెన్నై సూపర్ కింగ్స్పై బెంగళూరు 37పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై.. నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 132
ఐపీఎల్ 13వ సీజన్ 19వ మ్యాచ్లో ఢిల్లీ డేర్డెవిల్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతో బెంగళూరును చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదిరిపోయే ఆటతీరుతో వరుసగా మ్యాచ్ల్లో గెలుస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గట్టి షాక్ ఇచ్చింది ఢిల
[svt-event title=”రాజస్థాన్పై బెంగళూరు ఘన విజయం” date=”03/10/2020,7:27PM” class=”svt-cd-green” ] రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) మధ్య అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరుగుతున్న ఐపిఎల్ 2020 15వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ రాజస్థాన్ రాయల�
ఐపీఎల్ 2020 10 వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సూపర్ ఓవర్లో ముంబై ఇండియన్స్ను ఓడించింది. అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు.. 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. 202 టార్గెట్తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై ఆదిలోనే కీలకమైన వికెట్లు
[svt-event title=”ముంబైపై సూపర్ ఓవర్లో రాయల్ ఛాలెంజర్స్ విజయం” date=”28/09/2020,11:49PM” class=”svt-cd-green” ] IPL 2020: 13వ సీజన్లో 10వ మ్యాచ్ క్రికెట్ ప్రేక్షకులకు కావాల్సినంత మజాను అందించింది. అంచనాలను తలకిందులు చేస్తూ, ఆధిక్యం చేతులు మారుతూ వచ్చిన మ్యాచ్ చివరకు సూపర్ �
విరాట్ కోహ్లీకి గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో మ్యాచ్ పరాజయమే కాదు. మరో ఎదురుదెబ్బ తగిలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి రూ.12లక్షల భారీ జరిమానా విధించారు. కేఎల్ రాహుల్ ఇచ్చిన రెండు క్యాచ్లు వదిలేసిన కోహ్లీకి.. 97పర�
విరాటుడి పర్వం ఒక మ్యాచ్ తోనే ముగిసిందా అన్నట్లుంది. తొలి మ్యాచ్ విజయం తర్వాత గత సీజన్ ఫలితాలు తారుమారవుతాయని భావించారంతా. అదంతా ఆరంభశూరత్వమే అన్నట్లు మారింది. కెప్టెన్ కోహ్లీ(1)తో పాటు ఓపెనర్లు, డివిలియర్స్(28)ఆశించినంత మేర రాణించకపోవడంతో జట