Home » Reach
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు 127కు చేరాయి. దీంతో తెలంగాణలో మృతుల సంఖ్య 9కు చేరింది.
ఏపీలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 44కు చేరాయి. ఇవాళ ఒక్కరోజే ఏపీలో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 23కి చేరింది.
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. మరో 6 పాజిటివ్ కేసులు నమోదవగా... ఒకరు మృతి చెందారు.
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది. రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. 2020, ఫిబ్రవరి 1న నలుగురు దోషుల్ని ఉరి తీయాలంటూ పటియాలా హౌస్కోర్ట్ డెత్ వారెంట్ జారీ చేయడంతో… అందుకోసం తీహార్ జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉరిశిక్ష అమలుకు కేవలం ఒక
న్యాయ ప్రక్రియ ఖరీదైనదిగా మారిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. మన దేశంలో న్యాయ వ్యవస్థ సామాన్యులకు అందుబాటులో లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం(డిసెంబర్-72019) రాజస్థాన్ హైకోర్టు నూతన భవనాన్ని శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన మా
ఆపదలో ఉన్న వారు 100 నెంబర్కు ఫోన్ చేయండి..సహాయం చేస్తాం..అని పోలీసులు చేస్తున్న ప్రచారం..ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. ఆత్మహత్యాయత్నం చేస్తున్న వ్యక్తిని కాపాడారు నగర పోలీసులు. మెరుపువేగంతో వెళ్లి..ప్రాణాలు రక్షించిన కానిస్టేబుళ్లపై ప్రశంసల�
ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు కృష్ణా జిల్లాకు చేరుకున్నాయి. జిల్లావ్యాప్తంగా 3500 మంది కేంద్ర బలగాలతోపాటు రాష్ట్ర పోలీస్ సిబ్బంది జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే మొహరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడమే తమ �
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల పార్థీవదేహాలు వారి వారి స్వస్థలాలకు చేరుకొన్నాయి. అమరుడైన CRPF జవాన్ రోహితష్ లంబా బౌతికకాయానికి రాజస్థాన్ రాష్ట్రంలోని స్వస్థలమైన గోవింద్ పురాకి చేరుకుంది. మరో సీఆర్పీఎఫ