Home » Reactor explosion
ప్రమాదంలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని వివేక్ చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారా? అన్న విషయంపై ఒక రిపోర్ట్ వస్తుందని, ఆ తర్వాత ఈ ప్రమాద ఘటనపై క్లారిటీ వస్తుందని తెలిపారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షల చొప్పున ఏక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సంబంధిత శాఖలు సమన్వయంతో సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని చెప్పారు. ప్రమాదానికి ఎవరు బాధ్యులు అనే విషయమై ఆరా తీశారు.
అవసరమైతే గాయపడిన వారిని విశాఖ లేదా హైదరాబాద్ కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
గాయపడ్డవారికి చికిత్స అందిస్తుస్తున్నామని, ఎంత మంది చనిపోయారన్న విషయాన్ని కచ్చితంగా..