Home » receives
కశ్మీర్ ఫైల్స్ సినిమాపై నడవ్ లాపిడ్ స్పందిస్తూ ‘ఈ సినిమా చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇది కేవలం ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రం’’ అని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి, నటుడు అనుపమ్ ఖ
Covid vaccine in AP : ఏపీలో కోవిడ్ వ్యాక్సిన్ మలివిడత కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖల్లోని ఫ్రంట్లైన్ ఉద్యోగులకు మలివిడతలో టీకాలు వేస్తామన్నారు మంత్రి ఆళ్లనాని. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సెకండ్ ఫేజ
Serum Institute : వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేశ ప్రజలకు గుడ్ న్యూస్ వినిపించింది. టీకా పంపిణీకి వడివడిగా అడుగులు వేస్తున్న మోడీ సర్కార్..మరో ముందడుగు వేసింది. వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి సీరం ఇనిస్టిట్యూట్ తో కేంద్ర ప్రభుత్వం ఒప్�
UAE prime minister corona vacsin : చైనా ప్రభుత్వానికి చెందిన ఫార్మా కంపెనీ ‘సినోఫార్మ్’ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ను దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తోం వేయించుకున్నారు. టీకా వేయించుకుంటుండగా తీసిన ఫొటోను షేక్ మహ్మద్ మంగళవారం (నవంబర్ 3,2020) తన ట్విట్ట�
Bengaluru receives heavy rains, several areas waterlogged : మొన్నటి వరకు హైదరాబాద్లో ప్రతాపం చూపించిన వరుణుడు… ఇప్పుడు బెంగళూరులో బీభత్సం సృష్టిస్తున్నాడు. రెండు రోజులుగా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెంగళూర్లోని బాబా దేవాలయంలోకి నీరు చేరుకుంది. బురద నీరంతా ద�
Delhi AIIMS లో కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. మొత్తం 3 వేల 500 వాలంటీర్లు రిజర్వేషన్ చేసుకున్నారు. ఇందులో 22 మందికి పరీక్షలు చేశామని, డా.సంజయ్ రాయ్ (Professor at the Centre for Community Medicine at AIIMS) వెల్లడించారు. ఫేజ్ 1లో భాగంగా 2020, జులై 24వ తేదీ శుక్�
రాష్ట్రపతి భవన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి భవన్కు చేరుకున్న ట్రంప్ దంపతులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు, ప్రధాని నరేంద్ర మోడీ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ట్రంప్ త్రివ
తమ ప్రాంతంలో మంచు ఎప్పుడు కురుస్తుందా ? మంచును బాల్స్లాగా తయారు చేసి ఎప్పుడు ఆడుకుందామా అని ఎదురు చూసిన అక్కడి వారిపై ప్రకృతి కరుణించింది. ఎన్నో ఏళ్లుగా కురవని మంచు ప్రస్తుతం భారీగా కురుస్తోంది. దీనితో అక్కడి ప్రజలు సంబరాలు జరుపుకుంటున్న�
ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. దీనికి ‘బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్’ మోడీకి ‘గ్లోబల్ గోల్ కీపర్’ అవార్డు ప�
బిల్డింగ్ లను సైతం ఈజీగా నేలమట్టం చేయగల శక్తివంతమైన స్పైస్- 2000 బాంబులు భారత అమ్ములపొదిలో చేరాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యవసరంగా ఈ ఏడాది జూన్ లో బాంబుల కొనుగోలుకు ఇజ్రాయెల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇజ్రాయెల్ తో భారత్ కుదుర్చుకున్న ఒప్ప