Recorded

    Earthquake In Arunachal Pradesh : అరుణాచల్‌ప్రదేశ్‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 3.7 తీవ్రత నమోదు

    November 1, 2022 / 07:54 AM IST

    అరుణాచల్‌ప్రదేశ్‌ లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున కమెంగ్‌లో ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌ స్కేల్‌పై 3.7 భూకంప తీవ్రత నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది.

    Temperatures : దేశవ్యాప్తంగా మండుతున్న ఎండలు.. ఏప్రిల్‌లో 122 ఏళ్ల అత్యధిక ఉష్ణోగ్రతలు

    May 1, 2022 / 10:37 AM IST

    ఏప్రిల్ లో దేశవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 35.05 డిగ్రీలు నమోదయ్యాయి. అంతేకాకుండా ఏప్రిల్‌లో 122 ఏళ్ల తర్వాత అంతటి వేడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండీ తెలిపింది.

    Strange Problem : కెనడాలో అంతుచిక్కని వింత వ్యాధి..ఆసుపత్రుల్లో చేరుతున్న బాధితులు

    June 7, 2021 / 12:49 PM IST

    ఓ పక్క కరోనాతో ప్రపంచమంతా సతమతమైపోతుంటే కెనాడాలో మరోవింత వ్యాధి కలవరపరుస్తోంది. దీంతో ప్రజల్లో ఆందోళన ప్రారంభమైంది. కెనడాలో చాలామంది ప్రజలకు నిద్రపట్టటంలేదట. అంతేకాదు కండరాల బలహీనత, వింత వింత భ్రమలు, కష్టపడి నిద్రపోతే పీడకలలు భయపెట్టేస్త

    Andhra Pradesh : 9 వేల 881 కరోనా కేసులు, 24 గంటల్లో 51 మంది మృతి

    April 26, 2021 / 08:16 PM IST

    COVID-19 Cases : ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. మరణ మృందంగం మోగిస్తోంది. మరణాల సంఖ్య ఎక్కువవుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. తాజాగా…గత 24 గంటల వ్యవధిలో 9 వేల 881 మందికి కరోనా సోకింది. 51 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వ

    AP Parishad Election : ఏపీ పరిషత్ ఫైట్, 3 జిల్లాలో రీ పోలింగ్

    April 9, 2021 / 06:24 AM IST

    ఏపీలో పరిషత్‌ ఫైట్‌ 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం కూడా కొనసాగనుంది. కొన్ని కారణాలతో 3 జిల్లాల పరిధిలో ఆగిపోయిన చోట రీ-పోలింగ్‌ ప్రారంభం కానుంది.

    ఏపీలో పంచాయతీ ఎన్నికలు, జిల్లాల వారీగా ఓటింగ్ శాతం

    February 18, 2021 / 06:33 AM IST

    Third Phase Panchayat elections : ఆంధ్రప్రదేశ్‌లో మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో చెదురుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 80.71 శాతం పోలింగ్‌ నమోదైంది. కొన్ని గ్రామాల్లో గొడవలు జరిగాయి. కానీ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 13 జిల్�

    ఏపీలో మూడో దశ పంచాయతీ పోలింగ్, బారులు తీరిన ఓటర్లు

    February 17, 2021 / 01:37 PM IST

    panchayat polling in AP : ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాతంగా సాగుతోంది. అన్ని జిల్లాల్లో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా మధ్యా

    తెలంగాణలో రెండోసారి కరోనా వైరస్, ఉస్మానియాలో ఇద్దరు జుడాలకు పాజిటివ్!

    September 9, 2020 / 06:38 AM IST

    తెలంగాణలో కరోనా వైరస్‌ రెండోసారి కూడా దాడి చేస్తోంది. ఇప్పటికే కొంతమంది వైద్యులకు కరోనా రెండోసారి దాడి చేసినట్టు వైద్య వర్గాలు చెబుతున్నాయి. అయితే రెండోసారి ఎటాక్‌ అయిన వారిలో చాలా మైల్డ్‌ సిమిటమ్స్‌ ఉండడంతో ఎలాంటి ప్రమాదం లేదని వైద్యాధి�

    పెళ్లి కావడం లేదని..2 వేల 331 మంది ఆత్మహత్య

    September 7, 2020 / 07:30 AM IST

    భారతదేశంలో ఆత్మహత్యలు రికార్డు క్రియేట్ చేశాయి. గత 11 ఏళ్లలో అత్యధిక ఆత్మహత్యలు 2019లో జరిగాయని జాతీయ నేర గణాంకాల మండలి (NCRB) నివేదికలు వెల్లడించాయి. పేదలు, తక్కువ చదువుకున్న వారే అధికంగా ఉన్నారు. బాధితుల్లో తెలుగు రాష్ట్రాల వారు 10 శాతంగా ఉన్నారు. �

    Sushant Singh Rajput Death : ఆదిత్య చోప్రా విచారణ

    July 19, 2020 / 07:26 AM IST

    బాలీవుడ్ లో ఎంతో భవిష్యత్ ఉన్న యంగ్ హీరో సుశాంత్ మరణం..పై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని విచారించిన కాప్స్ తాజాగా ముంబై పోలీసులు Filmmaker Aditya Chopra స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. వెర్సోవా పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆదిత్య…ను

10TV Telugu News