Home » records
Temperature In Telangana : నిండు వానాకాలంలో ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎం ఎండలురా బాబు..అంటూ చెమటలు కక్కుతున్నారు. ఖమ్మంలో గరిష్టంగా 25.6 డిగ్రీలుంది. ఈ నగరంలో గత పదేళ్ల సెప్టెంబర్ నెల అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని వాతావ�
ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్గా ఎంఎస్ ధోని ప్రయాణం చాలా మందికి స్ఫూర్తిదాయకం. తన ప్రయాణాన్ని ప్రత్యేకంగా చరిత్ర పుస్తకాలలో లిఖించుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాక ఆయన అభిమానులు కాస్త నిరుత్స�
తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. ప్రధానంగా GHMCలో అధికంగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. 2020, జులై 12వ తేదీ ఆదివారం 1269 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 34 వేల 671కి �
అవును మీరు వింటున్నది నిజమే. మీ బ్యాంకు కార్డు డేటా మొత్తం మార్కెట్లో లభ్యమౌతోంది. అరే ఇదెలా సాధ్యం. తాము ఎంతో జాగ్రత్తగా ఉన్నామే..ఏటీఎంలో కూడా ఎంతో సెక్యూర్టీగా ఉంటూ..డబ్బులు డ్రా చేసుకుంటున్నాం..అంటారు కదా..కానీ హ్యాకర్స్ ఊరుకుంటారా..కొత్త �
సరిలేరు నీకెవ్వరు సినిమా నాన్ బాహుబలి రికార్డును బద్దలు చేయడం ఖాయమని ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ అనుకుంటున్నారు. బాహుబలి చిత్రానికి వచ్చిన మొదటి రోజు వసూళ్లు దాటేయాలని మహేష్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర
రాజధాని హైదరాబాద్ మహానగరాన్ని వరుణుడు వీడడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం కుండపోతగా వర్షం కురిసింది. అల్వాల్ టెలికాం కాలనీలో 6 గంటల వ్యవధిలో 106 మి.మీటర్ల వర్షం పడింది. బేగంపేట విమానాశ్రయం వద్ద 2013 అక్టబర్ 10న 98.3 మి.మీటర్ల వర్�
102సంవత్సరాలలో భారత్ లో ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇంకా నెల పూర్తి అవడానికి ఒకరోజు మిగిలి ఉండగానే ఆదివారం(సెప్టెంబర్-29,2019)నాటికి మొత్తం భారతదేశ సగటు వర్షపాతం 247.1మిల్లీ మీటర్లగా,సాధారణం కంటే 48% ఎక్కువ, భారతదేశ వాతావరణ శాస్
తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో మరింత టెంపరేచర్స్ పెరుగుతాయని, ప్�
సర్జికల్ స్ట్రైక్స్ అంశంపై కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్దం సాగుతూనే ఉంది. దేశ రక్షణ విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్ తీసుకోలేదంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేయగా.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. యూపీఏ హయాం
అంగారకుడిపై వచ్చిన తొలి ప్రకంపనాలు రికార్డయ్యాయి. నాసా ప్రయోగించిన ‘ఇన్సైట్’ అంతరిక్ష నౌక శబ్దాలను గుర్తించింది. సిస్మిక్ ఎక్స్పరిమెంట్ ఫర్ ఇంటీరియర్ స్ట్రక్చర్ (ఎస్ఈఐఎస్) అనే పరికరం దీనిని గుర్తించిందని నానా వెల్లడించింది. ఏప్రిల్ 06వ �