-
Home » recovery
recovery
Piyush Jain: పీయూష్ జైన్ అరెస్ట్.. రూ.284 కోట్ల నగదు, 250 Kg వెండి, 25 KGల గోల్డ్ సీజ్
సమాజ్ వాదీ నేత, పెర్ ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ ను ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు.రూ.284 కోట్ల నగదు, 250 Kg వెండి, 25 KGల బంగారం స్వాధీనం చేసుకున్నారు
Drugs: పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చిన రూ. 600కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
గుజరాత్లోని మోర్బీ జిల్లాలో భారీస్థాయిలో డ్రగ్స్ పట్టుకున్నారు ఏటీఎస్ అధికారులు.
Delhi : ఢిల్లీలో కొత్తగా 134 కోవిడ్ కేసులు
కోవిడ్ కోరల నుంచి ఢిల్లీ బయటపడుతోంది.
New Covid Cases : దేశంలో 88 రోజుల కనిష్ఠ స్థాయికి కోవిడ్ కేసులు
దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 88 రోజుల కనిష్ఠ స్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
Covid Vaccine : కరోనా నుంచి కోలుకున్న 9 నెలల తర్వాతే టీకా.. కేంద్రానికి కీలక సిఫార్సు
Covid Vaccine 9 Months : కరోనా నుంచి కోలుకున్న వారికి టీకా ఎప్పుడు వేయాలి? ఎన్ని నెలల తర్వాత టీకా వేస్తే మంచిది? ఎంత సమయం తీసుకోవాలి? ఇలాంటి అంశాలపై ప్రభుత్వ ప్యానెల్ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్(ఎన్టీఏజీఐ) కేంద్రానికి కీలక సిఫ�
T Natarajan : రోజురోజుకు ధృఢంగా తయారవుతున్నా.. టి.నటరాజన్ ఫిట్నెస్ వీడియో
Indian Premier League : రోజురోజుకు ధృఢంగా తయారవుతున్నాఅంటున్నాడు..టీమిడియా ప్లేయర్ టి.నటరాజన్. ఫిట్ నెస్ కు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఐపీఎల్ 14 సీజన్ ఆరంభంలోనే.. టి.నటరాజన్ కి మోకాలికి గాయం కావడంతో ఆ సీజన్ కు దూరమైన సంగతి తెలిసింద�
Kejriwal : కోలుకుంటున్నప్పటికీ..ఢిల్లీలో మరో వారం లాక్ డౌన్ పొడిగింపు
ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు కాస్త తగ్గుతున్నప్పటికీ లాక్డౌన్ను మరోసారి పొడిగిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది.
కేంద్ర బడ్జెట్ : నిర్మలమ్మ పద్దు ఎందరి జీవితాల్లో వెలుగులు నింపుతుంది ?
FM Nirmala Sitharaman’s : మరి కొన్ని గంటలు మాత్రమే ఉంది. సరిగ్గా ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. వంద ఏళ్ల చరిత్రలో కనివినీ ఎరుగని బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నా కొన్ని రోజుల క్రితమే ప్
జీడీపీ వృద్ధి రేటు 11శాతం..V షేష్డ్ రికవరీ
Economic Survey బడ్జెట్ సమావేశాల మొదటిరోజైన శుక్రవారం(జనవరి-29,2021) రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగం తర్వాత లోక్సభ సమావేశమైంది. ఇటీవల మరణించిన ఎంపీలకు స్పీకర్ ఓం బిర్లా నివాళి అర్పించారు. అనంతరం సభ జరుగుతోన్న సమయంలో విపక్ష ఎంపీలు.. �
ట్రంప్ గుడి కోసం కృష్ణ ఆస్తిని అమ్మేశాడు..అతని కుటుంబాన్ని ఆదుకోవాలంటున్న గ్రామ ప్రజలు
Trump Fan Bussa Krishna : అమెరికా అధ్యక్షుడిని దేవుడిలా పూజించిన బుస్స కృష్ణ మృతి అందరినీ కలిచివేసింది. డొనాల్డ్ ట్రంప్కు కరోనా సోకినప్పటి నుంచి మనోవేదనకు గురైన కృష్ణ ఆదివారం గుండెపోటుతో మరణించారు. 2020, అక్టోబర్ 12వ తేదీ సోమవారం స్వగ్రామంలో మృతదేహానికి అ