Home » Red Fort
కరోనా ఎఫెక్ట్ పంద్రాగస్టు వేడుకలపై పడింది. ఎర్రకోట నుంచి జరిగే కార్యక్రమాలను తగ్గించారు. విద్యార్థులను అనుమితించలేదు. పరేడ్ నిర్వహించడం లేదు. కొద్ది మంది అతిథులను మాత్రమే అనుమతించారు. సీటింగ్ సిస్టంలో భారీ మార్పులు చేశారు. సోషల్ డిస్టెన్స
ఎందరో త్యాగమూర్తుల పోరాట ఫలితంగా భారత ప్రజలు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో కొత్త తరం ముందుకొచ్చింది. భారత ఉపఖండంలో స్వాతంత్ర్యం కోసం జరిగిన అనేక ఉద్యమాలన్నింటిని కలిపి భారత స్వాతంత్య్రోద్యమంగా చెబుతారు. అనేక సాయు�
అగర్ ఫిర్దౌస్ బర్ రూ-ఎ జమీన్ అస్త్.. హమీన్ అస్త్-ఓ హమీన్ అస్త్-ఓ హమీన్ అస్త్.. ఇలలో స్వర్గం అంటూ ఉంటే అది ఇదే… ఇదే…అనే అర్థాన్నిచ్చే అక్షరాలు ఎర్రకోటలోని సభాస్థలి గోడలపై బంగారు అక్షరాలతో మెరుస్తూ కనిపిస్తాయి. పర్షియా కవి అమీర్ ఖుస్రో రాసిన �
ఆధునిక భారతదేశ చరిత్రకి.. ఈ ఎర్రకోటకు విడదీయరాని అనుబంధం ఉంది. 1857లో సిపాయిల తిరుగుబాటుగా ప్రారంభమైన అలజడి.. మహా సంగ్రామంగా మారింది. మీరట్ లో తిరుగుబాటు ప్రారంభం కాగానే అక్కడి సిపాయిలు.. ఆఘమేఘాల మీద ఢిల్లీ వెళ్లి ఈ ఎర్రకోటలోనే బహదూర్ షా-2ను భారత�
స్వాతంత్ర్య దినోత్సవానికి ఢిల్లీలోని ఎర్రకోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 74వ ఇండిపెండెన్స్ డే ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ హోరెత్తుతున్నాయి. ఎందరో వీరుల త్యాగఫలంతో మన దేశానికి విముక్తి లభించిన రోజైన ఆగస్టు 15ను ఘనంగా సెలబ్రేట్ చేసుకునేంద
నార్త్ ఢిల్లీలోని ఎర్రకోటకు దగ్గరల్లో ఉన్న పార్కులో 23ఏళ్ల మహిళపై రేప్ జరిగింది. శనివారం జరిగిన ఈ ఘటనలో మహిళ పెనుగులాడుతుండగా ఆ వ్యక్తి తలపై గట్టిగా కొట్టాడు. బాధితురాలికి నిందితుడు ముందుగానే తెలుసని పోలీస్ అధికారి తెలిపారు. శనివారం రాత్రి
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇంకా ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు నిరసనలు, ఆందోళనలతో అట్డుడుకుతోంది. భారీగా నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చి..కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. CAAకి వ్యతిరేకంగా 2019, డి�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు పెల్లుబికుతున్నాయి. 2019, డిసెంబర్ 19వ తేదీ గురువారం ఢిల్లీలో లెఫ్ట్ పార్టీలు, విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ చేపట్టాయి. పౌర సం�
ఢిల్లీలో హై అలర్డ్. పాకిస్థాన్- భారత్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల క్రమంలో దేశంపై టెర్రరిస్టులు దాడిచేసే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. భద్రతా దళాలకు సూచనలు చేసింది. అదే విధంగా దేశవ్యా�