Home » Red Fort
deep sidhu threatens : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రైతుల పోరాటం మలుపులు తీసుకొంటోంది. గణతంత్ర దినోత్సవం రోజున..రైతులు నేతలు చేసిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఆందోళనల్లో ఓ వ్యక్తి మరణించగా..పోలీసులకు గాయాలయ్యాయి. ట్రాక్టర్ ర్యాల�
some Goons attacked Us, Not farmers : జనవరి 26న ఢిల్లీలో జరిగిన రైతుల ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆనాటి ఘటనలో సుమారు 400 మంది పోలీసులు గాయపడ్డారు. పలువురు పోలీసులు, అధికారులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. కాళ్లు చేతులు, నడుము భాగాలు విర
Deep Sidhu మంగళవారం ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడంపై దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. అసలు ఉద్యమాన్ని దారి మళ్లిస్తుంది ఎవరూ..? దీని వెనుక ఎవరున్నారు..? ఇంతలా రైతులు దాడి చేయడానికి ప్రేరేపించింది ఎవరన్నదీ ఇప్పడు హాట్టాపిక్
Farmers’ struggle in Delhi : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతు కదం తొక్కుతున్నారు. గత కొన్ని రోజులుగా చేపడుతున్నఈ ఆందోళన హింసాత్మకంగా మారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా ట్రాక్ట�
Red Fort : పగిలిన అద్దాలు, ధ్వంసమయిన టికెట్ కౌంటర్లు, చెల్లాచెదురుగా పడిపోయిన వస్తువులు…ట్రాక్టర్ పరేడ్లో భాగంగా కొందరు రైతులు ఎర్రకోటలో చేసిన విధ్వంసం గుర్తులు ఇవి. రూట్ మ్యాప్ మార్చి 2021, జనవరి 26వ తేదీ మంగళవారం ఎర్రకోట వైపు కవాతు మళ్లించిన కొం�
దేశవ్యాప్తంగా కిసాన్ బిల్లులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. రిపబ్లిక్ డే సంధర్భంగా రైతుల కిసాన్ ర్యాలీ ఉద్రిక్తంగా మారడంతో.. సెంట్రల్ ఢిల్లీలోకి రావడానికి ప్రయత్నించిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుం
దేశ వ్యాప్తంగా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తల నడుమ వేడుకలు జరిగాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండాను ఆవిష్కరించడం మోడీకి ఇది ఏడోసారి. ఈ కార్యక్�
ఆత్మనిర్భర్ కలను భారత్ సాకారం చేసుకుంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీ ఎర్రకోటలో 74వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకం ఎగురవేసిన మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో దేశం మరో ముందడుగు వేయడానికి సి�
ఆసేతు హిమాచలం త్రివర్ణశోభితంగా మారింది. యావత్ భారతావని 74వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకల సందడి కనిపిస్తోంది. కాగా, కరోనా నేపథ్యంలో తొలిసారిగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలను నిరాడంబరంగా ని�
ఆసేతు హిమాచలం త్రివర్ణశోభితంగా మారింది. యావత్ భారతావని 74వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా పంద్రాగస్టు సందడి కనిపిస్తోంది. కరోనా నేపథ్యంలో ఎలాంటి హంగూ ఆర్బాటాలు లేకుండా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో నిరాడంబరంగ�