Home » Red Fort
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రసారం కోసం ప్రసార భారతి 41 కెమెరాలను వాడనుంది. 36 కెమెరాలు ఎర్రకోట వద్ద..
ఎర్రకోటను తాకిన వరద నీరు
కొవిడ్ మహమ్మారి కారణంగా రాంలీలా మైదానంలో రెండేళ్ల అనంతరం దసరా వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకకు ఎక్కువ మంది ప్రజలు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు లవ్ కుష్ రాంలీలా కమిటీ తెలిపింది. ఇక రాంలీలా మైదానంలో నిర్వహించే వేడుకల్లో రముడిగా
76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్ర కోటలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు.
76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సోమవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 7.30గంటలకు జాతీయ జెండాను ఎగురవేశారు.
ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవాల్లో ప్రధాని ఉత్సాహంగా గడిపారు. చిన్నారుల వద్దకు వెళ్లిన మోదీ, వారికి అభివాదం చేస్తూ, అంతా కలియతిరిగారు. చిన్నారుల్ని డాన్స్ చేయమని ప్రోత్సహించారు.
స్వాతంత్ర్య అమృతోత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు అసేతు హిమాచలం సిద్ధమైంది. రాజధాని ఢిల్లీ నుంచి మారుమూల గ్రామం దాకా వీధివీధి జెండా పండుగకు ముస్తాబయ్యాయి.
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబైంది. ఎర్రకోట వద్ద అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 10వేల మందికి పైగా పోలీసులతో అధికారులు ఎర్రకోట వద్ద భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే చుట్టూ ఏం జరిగినా వెంటనే తెలిసేలా ఎర్రకోట చుట్టూ 1000 �
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బుధవారం ఎంపీలు చేపట్టిన తిరంగా ర్యాలీకి కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు హాజరు కాలేదు. బీజేపీ రాజకీయ అజెండాలో తామెందుకు భాగస్వాములు కావాలని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. మరోవైపు ప్రతిపక్షాల చర్య�
భారత్ స్వాతంత్ర్య స్వప్నం ఎర్రకోట నుంచి ప్రతిధ్వనించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహనీయుల త్యాగాల ఫలితంగా..