Home » Red Sandalwood
ఎర్రచందనం.. జిల్లాలు, రాష్ట్రాలు దాటి పోతున్నాయని, నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
పీడీ యాక్ట్ తరువాత కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ లో పట్టుబడితే ఆస్తులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. తమిళనాడు రాష్ట్రం నుంచే ఇప్పటికీ స్మగ్లర్లు ఎక్కువగా వస్తున్నారని పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా తిరుపతి డివిజన్ బాలాపల్లి రేంజ్ పరిధిలో, రైల్వే కోడూరు మండలం లోని అన్నదమ్ముల బండ పరిసర ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపి 22 ఎర్రచందనం దుంగలు, ఒక మోటారు సైకిల్ లను స్వాధీనం చేసుకున్నారు.
కడప జిల్లాలో భారీ ఎర్రచందనం డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒంటిమిట్ట మండలం మంటపం పల్లి పంచాయితీ పరిధిలో ఈ డంపును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కెకే అన్బురాజన్ ప్రకటించారు.
ప్రభుత్వ గోడౌన్లలో నిల్వ ఉన్న ఎర్రచందనం వేలానికి కేంద్రం జాప్యం చేస్తోంది. దీంతో శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్ల పరిరక్షణ కంటే గోడౌన్లో ఉన్న ఎర్రదుంగల భద్రత తలనొప్పిగా మారింది.
చిత్తూరు జిల్లాలో భారీ ఎత్తున ఎర్ర చందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 18 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు.
చిత్తూరు జిల్లా అలిపిరి సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి రవాణా చేయటానికి సిధ్ధంగా ఉన్న 34 ఏర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చిత్తూరు జిల్లాలో రెండు ఇన్నోవాలలో అక్రమంగా తరలిస్తున్న 16 ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
చిత్తూరు జిల్లాలో టాస్క్ఫోర్స్ పోలీసులు 54 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి వద్దనుంచి ఒక నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.
Tirupati task force police arrest 5 men in kolar, for red sandalwood smugglingతిరుమలలోని శేషాచలం అడవులనుంచి అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను తిరుపతి టాస్క్ పోరక్స్ పోలీసులు కర్ణాటక రాష్ట్రం కోలార్ వద్ద పట్టుకున్నారు. తిరుమల కొండల్లోంచి ఎర్ర చందనం దుంగలను ఇన్నోవాలో తరలిస్తున్నా�