Home » REDUCE
Andhra Pradesh Govt Reduces Liquor Price ఆంధ్రప్రదేశ్లో మరోసారి మద్యం ధరలు తగ్గాయి. కొన్ని రోజుల క్రితం లిక్కర్ ధరలను తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు మరోసారి లిక్కర్ రేట్లను సవరించింది. ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయనే వాదన ఉంది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల న�
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సిలబస్ ను కుదించింది. 30శాతం సిలబస్ ను తగ్గించింది. గతంలో చెప్పినట్టుగానే ఇంటర్ సిలబస్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా కాలేజీలు తెరవడంలో జాప్యం జరుగుతున్నందున విద్యార్థులకు భారం కా�
మౌత్వాష్తో పుక్కిలించడం వల్ల కరోనా వ్యాప్తికి చెక్ పెట్టవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఇలా చేయడం వల్ల నోరు, గొంతులోని కరోనా వైరస్ కణజాలం తగ్గుతుందని.. ఫలితంగా వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం తగ్గుతుందని జర్మనీలోని రూర్ యూనివర్సిటీ పరిశోధక�
సరిహద్దులో భారత్-చైనా ల మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న విష్యం తెలిసిందే. సరిహద్దులో మన జవాన్లపై చైనా దాడికి దిగడంతో…చైనా ఎకానమీకి నష్టం కలిగించేలా భారత్ తీసుకున్న నిర్ణయంతో కమ్యూనిస్ట్ దేశం భయపడిపోయి మనం శత్రువులం కాదు మిత్రులం
పిల్లలు పుట్టడంలో ప్రపంచవ్యాప్త పతనంకై ప్రపంచం తప్పుగా తయారైంది. ఇది సమాజాలపై తీవ్రమైన ప్రభావాన్ని కలిగి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. సంతానోత్పత్తి రేట్లు తగ్గడం అంటే దాదాపు ప్రతి దేశం శతాబ్దం చివరి నాటికి జనాభా తగ్గిపోవచ్చు.స్పెయిన్
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. కరోనా టెస్టులు ఎక్కువ మొత్తంలో చేయడంతో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా బారిన పడకు
కరోనావైరస్ సంక్షోభం మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించలేకపోవడంతో….ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఆధారంగా 10,12వ తరగతి విద్యార్ధులను పాస్ చేయాలని ఢిల్లీ సర్కార్ కేంద్రప్రభుత్వాన్ని కోరింది. అంతేకాకుండా అన
దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లో చాలా కఠినంగా లాక్ డౌన్
లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా కాలుష్యం భారీగా తగ్గింది. ఓవైపు గంగానది స్వచ్ఛంగా మారితే గాలిలో కాలుష్యం తగ్గిపోవడంతో సుదూరంలో ఉన్న హిమాలయాలు కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆఫ్గనిస్తాన్ లో వారం రోజులపాటు హింస తగ్గింపుకు సంబంధించి ఫిబ్రవరి 29,2020న అమెరికా,తాలిబాన్ ఓ ఒప్పందంపై సంతకం చేస్తాయని యుఎస్ విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపియో, తాలిబాన్ ప్రతినిధులు శుక్రవారం(ఫిబ్రవరి-21,2020) ప్రకటించారు. అమెరికా-ఇస్లామిక్ ఎమిర�