Home » Reduced
పోలీసు ఉద్యోగార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పోలీసు ఉద్యోగార్థుల కటాఫ్ మార్కులను తగ్గించింది. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం తెలంగాణ పోలీస్ నియామక మండలి కటాఫ్ మార్కులపై జీవోను సవరిస్తూ ఉత్�
ఈనెల 5 నుంచి తగ్గిన టిక్కెట్ ధరలు అమలులోకి రానున్నాయి. సికింద్రాబాద్, ఫలక్ నుమా, లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ లో ప్రయాణించే వారికి లబ్ధి చేకూరనుంది.
కిలో వంద రూపాయల వరకు అమ్ముడుపోయిన టమాటా ధర దిగొస్తుంది. ఒక్కసారిగా భారీగా పతనమైంది. చిత్తూరు జిల్లాలోని ములకల చెరువు వ్యవసాయ మార్కెట్ యార్డులో కిలో కేవలం 20 రూపాయల ధర పలికింది.
కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 1న గృహ రుణాల వడ్డీ రేటును తగ్గించింది. నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తగ్గినట్లు కనిపిస్తోంది. ఏపీలో బుధవారం పెరిగిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ తగ్గాయి.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న డయాలసిస్ రోగుల్లో ఇన్ఫెక్షన్ ముప్పు 33 శాతం తగ్గినట్లు అధ్యయనంలో తేలింది. ఇన్ఫెక్షన్కు గురైనప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
కోవిడ్ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి కోవిడ్-19 నిర్థారణ పరీక్షలు సర్వసాధారణం అయ్యాయి. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్ ధరను తగ్గిస్తున్నట్టు అమెజాన్ డాట్ కామ్ ప్రకటించింది.
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 4 వేల 684 మందికి కరోనా సోకింది. 36 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాల వేళలను కుదించారు. రాష్ట్రంలో రేపటి నుంచి పగటి పూట పాక్షిక కర్ఫ్యూ అమలులోకి రానుండటంతో మద్యం అమ్మకాల వేళలను సైతం ప్రభుత్వం కుదించింది.
reduced gold price : పసిడి కొనుగోలుదారులకు శుభవార్త. దేశంలో బంగారం ధర మరోసారి తగ్గింది. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.661 తగ్గి 46,847 కి చేరింది. వెండి సైతం కిలోకి రూ.347 తగ్గింది. ఢిల్లీలో దీని ధర రూ.67,894కి చేరింది. అంతర్జాతీయంగా వీటి ధరలు తగ్గడం, రూపాయి విల�