Home » reduction
నగరంలోని కొన్ని సిటీ బస్సుల రద్దు మెట్రోకు కలిసొచ్చింది. ఫుల్ జోష్తో పరుగులు తీస్తోంది. రోజుకు రోజుకు ప్రయాణీకుల సంఖ్య పెరుగుతోంది. ప్రధాన మార్గాల్లో బస్సుల సంఖ్య తగ్గిపోవడంతో ప్యాసింజర్లు మెట్రో వైపు చూస్తున్నారు. కొద్ది రోజులుగా మెట్ర�
మద్యపాన నిషేధంలో ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. బార్ల సంఖ్య 40 శాతం తగ్గింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణస్వామి తెలిపారు.
ఢిల్లీ : పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బీటీ కాటన్ విత్తనాల ధరను తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 8 మిలియన్ల మంది పత్తి రైతలు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకూ నకిలి పత్తి వ�