-
Home » refugees
refugees
Migration Impact on Europe: వలసలతో యూరప్ దేశాలు విలవిల.. నెదర్లాండ్స్లో రాజకీయ సంక్షోభం
నెదర్లాండ్స్లో వలసలు రాజకీయ సంక్షోభమే సృష్టించాయి. వలసలపై అనుసరించాల్సిన వైఖరిపై అధికార కూటమిలో తలెత్తిన అభిప్రాయభేదాలతో ప్రభుత్వం కూలిపోయింది. ప్రధాని మార్క్ రుట్టే రాజీనామా చేశారు.
Ukraine Citizens : కెనడా సర్కార్ బంపర్ ఆఫర్.. యుక్రెయిన్లను ఆదుకునేవారికి పన్ను మినహాయింపు!
Ukraine Citizens : కెనడా వాసులకు ఆ దేశ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. యుక్రెయిన్ పౌరులకు సాయం చేస్తే పన్ను నుంచి మినహాయింపు ఇస్తామని కెనడా ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది.
హైదరాబాద్లో 75వేల మంది అక్రమ చొరబాటుదారులు నివాసం, ఆ రెండు పార్టీలే కారణం
smriti irani ghmc: టీఆర్ఎస్, ఎంఐఎంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలతోనే హైదరాబాద్లో 75 వేల మంది అక్రమ చొరబాటుదారులు నివాసముంటున్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసమే రోహింగ్యాలను ఓటర్ల జాబితాలో చేర్చాయన్నారు. దుబ్బాకలో మా�
నిర్మల కీలక వ్యాఖ్యలు…ఆరేళ్లలో వేల మందికి పౌరసత్వం ఇచ్చాం
ఓ వైపు పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో సీఏఏపై చెన్నై సిటిజన్స్ ఫోరం ఏర్పాటు చేసిన న్యూ ఇండియా ఫోరం కార్యక్రమ�
“ఏదీ ఏమైనా సరే”…పౌరసత్వ చట్టంపై వెనక్కి తగ్గేదే లేదు
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఈ చట్టంపై తాము వెనక్కి తగ్గే ప్రశక్తే లేదన్నారు. ఇప్పటికే పంజాబ్,కేరళ,మధ్యప్రదేశ్,చత్�
శరణార్థులను మీరే గుర్తించండి : బీజేపీ ఎంపీలు,ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు
పౌరసత్వ చట్టం ఎట్టిపరిస్థితుల్లోనూ అమలుచేసి తీరాలన్న పట్టుదలతో ఉన్న మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీకి చెందిన 303మంది ఎంపీలకు బీజేపీ కీలక ఆదేశాలను జారీ చేసింది. బీజేపీ ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లో పొరుగుదేశాల నుంచి వచ్చి శర�
పౌరసత్వ సవరణ బిల్లు…తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
జాతీయ పౌరసత్వ సవరణ బిల్లుకు ఇవాళ(డిసెంబర్-4,2019) కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో ఈ వారంలోనే ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రశేశపెట్టనుంది ప్రభుత్వం. – అసలు ఏంటీ పౌరసత్వ(సవరణ)బిల్లు? ఆఫ్ఘనిస్థా
బెంగాల్ నుంచి మోడీ పోటీ! : శరణార్థులకు పౌరసత్వం
బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దన్నారు బీజేపీ చీఫ్ అమిత్ షా.బంగ్లాదేశ్ నుంచి శరణార్థులుగా వచ్చిన హిందువులు,బుద్ధులు,సిక్కులు,క్రిస్టియన్లు ఎవరైనా సరే వారందరికీ ఎన్ఆర్ సీ తయారైన తర్వాత భారతదేశ పౌరసత్వం �