-
Home » REGISTRATIONS
REGISTRATIONS
బ్యాంకులో ఉద్యోగాలు.. ఉద్యోగం వస్తే వార్షిక ఆదాయం రూ.6,14,000
హైదరాబాద్ సహా పలు నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
గుడ్న్యూస్.. ఉద్యోగాలకు ఇంకా అప్లై చేయలేదా? దరఖాస్తు గడువును పొడిగించారు..
పూర్తి వివరాలు తెలుసుకోండి. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి..
ఒక్కరోజే ప్రభుత్వానికి రూ.100 కోట్ల ఆదాయం.. ఎలాగంటే..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు జిల్లాల్లో కలిపి ఒక్కరోజే 2900 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ జరిగింది. సుమారు 63 కోట్లకు పైగా రాబడి వచ్చినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వానికి తగ్గిన ఆదాయం..! కారణం అదేనా?
రోజురోజుకు సర్కార్ ఆదాయం తగ్గుముఖం పడుతుండడంతో ప్రభుత్వ పెద్దలు కలవర పడుతున్నారు.
రియల్ ఎస్టేట్ ఆదాయంపై హైడ్రా ఎఫెక్ట్..! అయినా తగ్గేదేలే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి..
హైడ్రాపై మంత్రివర్గ సహచరుల అభిప్రాయాలు, సూచనలను సావదానంగా విన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అంతే సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పారని సమాచారం.
Andhra Pradesh : చిత్తూరు జిల్లాలో నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు..సబ్ సబ్రిజిస్ట్రారుతో సహా 11మంది కేసు నమోదు,ఏడుగురు అరెస్ట్
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో నకిలీ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు కలకలం రేపాయి. తన స్థలాన్ని అక్రమంగా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు చేయగా నకిలీ డ�
AP Govt: సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు.. వచ్చే నెలలోనే ప్రారంభం!
ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రిజిస్టర్ కార్యాలయాలలో మాత్రమే జరిగే ఆస్తి రిజిస్ట్రేషన్లను ఇకపై గ్రామ, వార్డు సచివాలయాలలో కూడా..
Registrations : ఇక సచివాలయాల్లోనే భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు.. జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించే
Registrations Shutdown : తెలంగాణలో మూడు రోజులు రిజిస్ట్రేషన్లు బంద్
తెలంగాణలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. నేడు రిజిస్ట్రేషన్లు జరగవు.
నేడు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్ సమీక్ష
CM KCR review on non-agricultural property registrations : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ఇవాళ సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. హైకోర్టు ఆదేశాల మేర�