Home » reliance jio
టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త సర్వీసు ప్రవేశపెట్టింది. అదే.. AI వీడియో కాల్ అసిస్టెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియో కాల్ అసిస్టెంట్ సర్వీసును అందుబాటులో తీసుకొచ్చింది. ఈ సర్వీసును 4G ఫోన్ కాల్ ద్వారా యాక్సస్ చేసుకోవాలంటే ఎలాం
ఇంటర్ కనెక్ట్ యూసేజ్(IUC) ఛార్జీలు వసూలు చేస్తామని కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రియలన్స్ జియో.. తాగాజా ఐయూసీ ఛార్జీల గురించి మరో కీలక ప్రకటన చేసింది. ఇతర
రిలయన్స్ జియో తన కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్ ఎత్తివేసింది. ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేస్తే యూసేజ్ ఛార్జీలు(IUC) వసూలు
రిలయన్స్ జియో సంస్థ తన కస్టమర్లను హెచ్చరించింది. ఓ లింక్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. పొరపాటున కూడా లింక్ ని క్లిక్ చేయొద్దని కోరింది. లింక్ క్లిక్ చేస్తే డేటా
ప్రముఖ టెలికం నెట్ వర్క్ కంపెనీల్లో రింగ్ టైమ్ వివాదం ట్రాయ్ చెంతకు చేరింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఇండియా రింగ్ టైమ్ విషయంలో పోట్లాడుకుంటున్నాయి. రింగ్ టైమ్ సమయాన్ని పెంచే విషయంలో తమ వాదనను ట్రాయ్ దృష్టికి తీసుకెళ్లిన ట
రిలయన్స్ జియో అధినేత బిలియనీర్ ముఖేశ్ అంబానీ.. ఫస్ట్ డే.. ఫస్ట్ షో సర్వీసు సంచలన ప్రకటన చేయడంతో ఇండియన్ మూవీ అండ్ ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షేక్ అయింది. మల్టీఫెక్స్ ఇండస్ట్రీలు కూడా షాక్ అయ్యాయి. అసలు ఫస్ట్ డే.. ఫస్ట్ షో ఎలా సాధ్యం.. అ�
రిలయన్స్ జియో మరో రికార్డు సృష్టించింది. 4G మొబైల్ బ్రాడ్ బ్యాండ్ చార్ట్లో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది.
జియో కేవలం టెలికాం రంగంలోనే కాదు.. అన్నింటిలోనూ దూసుకెళ్తోంది. కొద్ది నెలల ముందే మొదలుపెట్టిన బ్రాడ్ బ్యాండ్ సేవలు అధికారికంగా అమలులోకి రావడానికి మరి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇదిలా ఉంటే మరో సెషన్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంద�
రిలయన్స్ జియో గిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసు అధికారికంగా సెప్టెంబర్ 5 నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే మార్కెట్లో ఎయిర్ టెల్, టాటా స్కై సహా స్థానిక కేబుల్ ఆపరేటర్ల సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
రిలయన్స్ జియో గిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసు అధికారికంగా సెప్టెంబర్ 5న లాంచ్ కానుంది. ఇండియాలో మూడో వార్సికోత్సవం సందర్భంగా జియో సర్వీసులను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రారంభించనుంది. సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటన ప్ర�