Home » reliance jio
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కొత్త 4G డేటాప్లాన్ తీసుకొచ్చింది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ 4G నెట్ వర్క్ దేశంలో కొన్ని సర్కిళ్లలో మాత్రమే ఆఫర్ చేస్తోంది. ఇటీవలే BSNL తమ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్�
దేశీయ టెలికం రంగాన్ని శాసిస్తున్న రిలయన్స్ జియో డిజిటల్ పేమెంట్స్ పై కూడా దూసుకెళ్తోంది. తక్కువ ధరకే ఎక్కువ మొబైల్ డేటా అందించి డేటా విప్లవానికి తెరలేపిన జియో.. డిజిటల్ పేమెంట్స్ సంస్థలకు పోటీగా UPI పేమెంట్ విధానం కూడా అమల్లోకి తీసుకొస్తోంద�
దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ వినియోగదారులకు నూతన సంవత్సరం ప్రవేశించే వేళ షాకిచ్చింది. ప్రీపెయిడ్ కనీస రీఛార్జి మొత్తాన్ని రూ.23 నుంచి రూ.45 కి పెంచింది. అంటే దాదాపు 95 శాతం ధరలు పెంచింది. వినియోగదారులు ఎలాంటి అవాంతరాలు లేని ఎ�
ఎన్నిరోజులు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ కింది అంశాలను ఓసారి చదవాల్సిందే.
దేశీయ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘2020 హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్’లో భాగంగా స్మార్ట్ఫోన్ వినియోగదారులకు అపరిమిత సేవలను రూ.2020కే అందించనుంది. మంగళవారం నుంచి ఆరంభంకానున్న ఈ ఆఫర్.. అపరిమిత వాయిస్ కాల్స్, ర�
డేటా సంచలనం, రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు శుక్రవారం (డిసెంబర్ 6) నుంచి అమల్లోకి వచ్చేశాయి.
వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ తర్వాత రిలయన్స్ జియో కొత్త టారిఫ్ ప్లాన్లను ఆదివారం ప్రకటించింది. కొత్త టారిఫ్ ప్లాన్లను బట్టి 40శాతం ధరలు పెరగనున్నాయి. డిసెంబరు 6 నుంచి రిలయన్స్ జియో అందిస్తున్న ఆల్ ఇన్ వన్ ప్యాక్లలోనూ మార్పులు ఉంటాయని �
టెలికం దిగ్గజాలు మొబైల్ సర్వీసు టారిఫ్ రేట్లను పెంచడంపైనే దృష్టిసారించాయి. ఒక్కొక్కటిగా తమ మొబైల్ ఫోన్ కాల్స్, డేటా ప్లాన్లపై ధరలను పెంచాలని నిర్ణయించాయి. ఇప్పటికే వోడాపోన్-ఐడియా, భారతీ ఎయిర్ టెల్ టెలికోలు తమ టారిఫ్ రేట్లను పెంచుతున్నట్
ఈ కామర్స్ కంపెనీలు అందించే సర్వీసులపై వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తునా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ద్వారా ఈ-కామర్స్ కంపెనీలపై భారీగా ఫిర్యాదులు నమోదైనట్టు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ డ
టెలికాంలో అగ్రగామిగా మారిన జియో ఐయూసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్యాక్ల రేట్లు పెరిగిపోయాయి. రూ.399 రీచార్జ్కు 1.5జీబీ ఇస్తున్న జియో.. ఐయూసీలు కూడా కలిపి అదనంగా తీసుకుంటుంది. ఈ స్కీం వచ్చిన తర్వాత ఆల్ ఇన్ వన్ ప్యాక్ అంటూ రూ.444, రూ.555లతో సిద్ధమైంద�