Home » Reliance
దేశంలోనే అత్యంత సంపన్నుడు. ఆసియా అపర కుబేరుడు. ఆర్థిక వ్యవస్థను శాసించల సత్తా ఉన్న బిజినెస్ టైకూన్. పరిచయం కూడా అవసరం లేని వ్యాపార దిగ్గజం. ఆయన మరెవరో కాదు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ. ముకేశ్ అంబానీ అదరగొట్టారు. మళ్లీ మరో ఘనత స�
మహమ్మారికి ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. కరోనా కట్టడిలో భాగంగా భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ఈ లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది కార్మికులు తమ ఉపాధిని కోల్పోయారు. అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ILO)తెలిపిన వివరాల ప్రకారం…. భారత
కరోనాపై పోరాటంలో భాగంగాకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు తోడు తమ వంతు సాయం అందించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) పీఎం-కేర్స్ ఫండ్కు రూ .500 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే మహారాష్ట�
సురేశ్ ప్రభును ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తే.. ఆయన చేతులు మీదుగా ఏమైనా రైల్వే జోన్ ఇచ్చారా? నత్వానీని ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తే.. పారిశ్రామికంగా రాష్ట్రానికి
కరోనా వైరస్ కు ప్రపంచదేశాలకు భయపడుతుంటే ఆ భయానికి మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి. 20 రోజులుగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న విషయం తెలిసిందే. అయితే కుదేలవుతున్న స్టాక్ మార్కెట్ లో గురువారం(మార్చి-12,2020)మరో బ్లాక్ డే నమోదైంది. కరోనా వైరస్, చము�
ఏపీ నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించడం పట్లపై పరిమల్ నత్వాని స్పందించారు. దీనిపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన
ఉన్న ఖాళీలు నాలుగు.. అందులో ఒకటి కేంద్రంలోని బీజేపీ తరఫున అంబానీ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక మిగిలినవి మూడు.. వాటికోసం బోలెడు పేర్లు. ఎవరికిస్తే ఏమవుతుందోనన్న ఆందోళన.. అయినా రకరకాల కూడికలూ, తీసివేతలు లెక్కలేసిన తర్వాత ఆ మూడింట్లో ఇద్దరినీ ఫిక్
భారత దేశం ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులు ఉన్నాయి. గత పదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని
ఆసియాలో నెంబర్ 1 ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ నెక్ట్స్ ఆన్ లైన్ గేమింగ్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టనున్నారా అంటే అవుననే వార్తలు
టెలికాం కంపెనీలకు కేంద్రప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. శుక్రవారం(ఫిబ్రవరి-14,2020)రాత్రి 11:59గంటల లోపు ప్రభుత్వానికి చెల్లించాల్సిన 92వేల కోట్ల రూపాయల అడ్జెసెంట్ గ్రాస్ రెవెన్యూ(AGR)బాకీలను చెల్లించాలని కేంద్రప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింద�