Home » Removal
Ashok Gajapathi as Chairman of Ramatirtha Temple : ఉత్తరాంధ్ర అయోధ్య రామతీర్థం ఆలయ ట్రస్ట్ ఛైర్మన్గా మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజును తొలగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రామతీర్థంపై గొడవలు జరుగుతున్న క్రమంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. రామతీర్థం దేవా
mosque adjacent to Krishna Janmabhoomi శ్రీ కృష్ణ జన్మభూమి ఆనుకొని ఉన్న మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను శుక్రవారం(అక్టోబర్-16,2020) మథురలోని స్థానిక కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో నవంబర్-18న తుదపరి వాదనలు ఉంటాయని మథుర జిల్లా జడ్జి సద్నా రాణి ఠాకూర�
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రెడ్ జోన్ తొలగించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. ప్రజలు పూర్తి స్థాయిలో నిబంధనలను పాటిస్తూ సహకరించాలని కోరారు. జిల్లా కేంద్రంలో (ఏప్రిల్ 3, 2020) నుంచి రెడ్ జోన్ అమలు పరిచారు. నిర్దిష్ట ప్రణాళికతో కర�
దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన్లో ‘ఐ లవ్ అమరావతి’ బోర్డును అధికారులు తొలగించారు. కార్యాలయానికి పక్కనే ఈ బోర్డును ఉంచారు. దీంతో తొలగింపు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రాజధాని మారుతున్న కారణంగానే బోర్డు�
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి మళ్లీ వరద పోటెత్తుతోంది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, తుంగభద్ర జలాశయాల నుంచి భారీ వరద వస్తోంది. వరద ప్రవాహం గంటగంటకూ పెరుగు�
తెలంగాణ రాష్ట్రంలో ఆహార భద్రత కార్డులను ఏరివేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పాస్తో పాటు రేషన్ షాపుల్లో సరుకులు ఎక్కడి నుంచైనా డ్రా చేసుకునే సదుపాయం ఉన్న సంగతి తెలిసిందే. కానీ కొంతమంది లబ్దిదారులు సరుకులు తీసుకోవడం లేదు. దీ�
తూర్పుగోదావరి జిల్లాలో విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో పర్యాటక బోటు ప్రమాదం జరిగింది. ఈఘటనలో 12 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. దాదాపు 40 మంది గల్లంతైనట్లు నిర్ధారించారు. బోటులో మొత్తం 71 మంది ఉన్నట్లు తెలుస్తోంది. పర్యాటకు�
వరంగల్ పోలీసులు రౌడీషీటర్ల మేళా నిర్వహించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకుండా సాధారణ జీవితం గడుపుతున్న 137మంది గుర్తించి వారిపై ఉన్న రౌడీషీట్లను తొలగించారు.
అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా సండ్ర వెంకటవీరయ్య నియామకాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. శుక్రవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిబంధనల ప్రకారం నెల రోజుల్లో సండ్ర వెంకటవీరయ్య టీటీడీ పాలకమండలి సభ్యుడిగా బాధ్యతలు త�
మాజీ మంత్రులకు ప్రభుత్వ సౌకర్యాలు తొలగించింది. ఇప్పటికే మాజీ మంత్రులకు సెక్యూరిటీ తగ్గించింది.