Home » REMOVE
The High Court removes SEC restrictions : ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మీడియా సమావేశాలు నిర్వహించేందుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఎస్ఈసీ ఆంక్షలను తొలగించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. ఎన్నికల ప్రక్రియపై మాట్లాడొద్దని ప
loan apps తక్షణ రుణాల పేరిట ప్రజలను పీక్కుతింటున్న పలు లోన్ యాప్ లపై గూగుల్ చర్యలకు దిగింది. దాదాపు 100 లోన్ యాప్లపై గూగుల్ నిషేధం విధించింది. ఈ యాప్లు తాము విధించిన నిబంధనలను పాటించడం లేదని, భద్రతా విధానాలను ఉల్లంఘించాయని..డాటాను దుర్వినియోగం �
amitabh bachchan caller tune on covid 19 : బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్పై ఢిల్లీకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరోనాపై అవగాహన కార్యక్రమంలో భాగంగా కాలర్ట్యూన్కు అమితాబ్ వాయిస్ వచ్చారు. అయితే దీనికి బిగ్బీ అనర్హుడంటూ
farmers remove barricades వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలతో రాజస్థాన్-హర్యాణా సరిహద్దు షాజహాన్పూర్లో ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు ట్రాక్టర్ ర్యాలీగా వెళ్తున్న రాజస్తాన్ రైతులను సరిహ
Twitter Flags Trump’s Tweet అధ్యక్ష ఎన్నికల్లో బిగ్ విన్ అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ ను ట్విట్టర్ సంస్థ తొలగించింది. భారీ విజయం దిశగా వెళ్తున్నామని, ఎన్నికలను కైవసం చేసుకోనున్నట్లు ట్రంప్ చేసిన ట్వీట్ను ట్విట్టర్
షుగర్ ఆల్కహాల్స్ చక్కెర లేని ఆహారాలు.. జెమ్స్, క్యాండీస్, డార్క్ చాక్లెట్లు, కుకీల వంటి చిరుతిండి ఆహారాలతో అధిక కొవ్వు పెరుగుతోంది. అంతేకాదు అవి తినడం వల్ల ఉబ్బరం, విరేచనాలు వంటి జీర్ణశయాంతర వంటి దుష్ప్రభావాలను కలిగిస్తాయి. కూల్ డ్రింక్స్ లో
ప్రముఖ రాజకీయ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి.. సొంత పార్టీ బీజేపీకి అల్టిమేటం జారీ చేశారు. పార్టీ ఐటీ విభాగం ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియాను.. గురువారం నాటికి ఆ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు పార్టీ ఐటీ విభాగం హద్దు మీరి తన
జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగర్ నాథ్ మహతో ఇంటర్ చదివేందుకు కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. పదో తరగతి చదువుకున్న ఆయనకు విద్యా శాఖ ఎలా కేటాయిస్తారు ? ఆయన విద్యా వ్యవస్థకు ఎలాంటి న్యాయం చేస్తారన ప్రతిపక్షాలు విమర్శలు చేసే వారు. దీంతో ఆయన ఆ నిర్�
రాజస్థాన్ లో రాజకీయాలు వేడెక్కాయి. సచిన్ పైలట్ను రాజస్థాన్ డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించింది కాంగ్రెస్. అలాగే రాజస్థాన్ పీసీసీ చీఫ్ పదవి నుంచి కూడా సచిన్ పైలట్ ను తొలగించినట్లు ఆ పార్టీ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా మంగళవారం ఢిల్లీల�
రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. పంచాయతీ భవనాలకు వేసిన రంగులను తొలగించాలని ఆదేశించింది.