Home » REMOVE
ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదుల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టాలని నిర్ణయించిన ఢిల్లీ ప్రభుత్వానికి మెట్టికాయలు వేయాలని, తరగతి గదుల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయింది. క్లాస్ రూమ�
ఢిల్లీలోని ఏపీ భవన్ ముందున్న ఐ లవ్ అమరావతి బోర్డును అధికారులు తొలగించారు. తాజాగా ఐ లవ్ ఏపీ అని బోర్డును ఏర్పాటు చేశారు.
ఏపీ మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ రక్షణవలయంగా కన్పించే బ్లాక్ క్యాట్ కమాండోలు ికపై కన్పించరు. చంద్రబాబు ఒంటిమీద ఈగ కూడా వాలకుండా ఆయనని కాపాడే ఎన్ఎస్ జీ కమాండోలు ఇకపై ఆయన చుట్టూ ఉండరు. ఇప్పటికే ఎస్పీజీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున
జమ్మూకశ్మీర్ హాలీడేస్ లిస్ట్ ఈ సారి మారిపోయింది. 1931లో డోగ్రా బలగాల బుల్లెట్ల వల్ల మరణించిన కాశ్మీరీల గుర్తుగా జులై 13ను సెలవు దినంగా,అదే విధంగా డిసెంబర్ 5 జమ్మూకశ్మీర్ మాజీ ప్రధాని షేక్ అబ్దుల్లా జయంతి పబ్లిక్ హాలీడేగా కొనసాగుతూ వచ్చిన విసయం
కాచిగూడ రైలు ప్రమాదంలో గాయపడ్డ లోకో పైలెట్ చంద్రశఖర్ కుడి కాలును కేర్ ఆస్పత్రి వైద్యులు తొలగించారు. చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగైనప్పటికీ.. ఇంకా విషమంగానే ఉంది.
టీటీడీలో పనిచేస్తున్న వందమంది రిటైర్డ్ ఉద్యోగులను జగన్ సర్కార్ సాగనంపింది. మార్చి 31కి ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోకూడదని ఆదేశాలిచ్చింది.
లా స్టూడెంట్ ని లైంగికంగా వేధించిన కేసులో గత వారం అరెస్ట్ అయిన మాజీ కేంద్రమంత్రి,బీజేపీ సీనియర్ లీడర్ స్వామి చిన్మయానంద్ (73)ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి తెలిపారు. చిన్మయానంద్ పై ఆరోపణలు వచ్చిన నెల �
జార్ఖండ్ రాజధాని రాంచీలో కరెంట్ కోతలపై టీమిండియా మాజీ కెప్టెన్ ధోని సతీమణి సాక్షి సింగ్ ఫైర్ అయ్యారు. కరెంట్ కోతలపై ట్విట్టర్ వేదికగా సాక్షి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతి రోజు కరెంట్ కోతలతో రాంచీ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న
సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది.తప్పులు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన 687 పేజీలను,అకౌంట్లను ఫేస్ బుక్ తొలగించింది.కాంగ్రెస్ ఐటీ విభాగంతో అసోసియేట్ అయిన వ్యక్తులకు సంబంధించిన అకౌంట�
ఢిల్లీ : రైల్వే, విమానయాన మంత్రిత్వ శాఖలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్ ఇండియా బోర్డింగ్ పాస్ లు, రైల్వే టికెట్లపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫొటోలను ఇంకా ఎందుకు తొలగించలేదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే రె