Home » repo rate
RBI MPC Review : ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దాంతో రెపో రేటు 5.50శాతానికి చేరింది. ఈఎంఐలు భారీగా తగ్గనున్నాయి.
Repo Rate Cut : ఎంపీసీ సమావేశంలో ఆర్బీఐ ముచ్చటగా మూడోసారి రెపో రేటును తగ్గింపుపై భారీ అంచనాలు నెలకొన్నాయి..
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటనతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నవారు నిరాశకు గురయ్యారనే చెప్పొచ్చు.
ఆర్బీఐ రెపో రేటు (పాలసీ రేట్లు)ను 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. దీంతో రెపో రేటు 6.25శాతం నుంచి 6.50 శాతానికి చేరుకుంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో అన్ని రకాల వడ్డీ రేట్లు పెరగనున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో రేపోరేటు 6.25 శాతానికి చేరుకుంది. సెంట్రల్ బ్యాంక్ తాజా నిర్ణయంతో కార్లు, గృహాలు, ఇతర అనేక రుణాలపై చెల్లించాల్సిన ఈఎంఐలు పెరగనున్నాయి.
వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటన చేశారు. ప్రస్తుతం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు. రెపో రేటు 4 శాతం ఉండగా, రివర్స్ రెపో రేటు 3.5 శాతంగా ఉంది.
RBI Monetary Policy: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ఫలితాలను ప్రకటించింది. ఈ సమావేశం ఫలితాల ప్రకారం.. RBI రెపో రేటులో ఎటువంటి మార్పు లేనట్లుగా ప్రకటించింది. విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ వరుసగా మూడోసారి వడ్డీరేట్లలో మార్పులు చ
వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశం పదునైన మార్పును సాధిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. IMF ప్రొజెక్షన్స్ ను పేర్కొంటూ శుక్రవారం(ఏప్రిల్-17,2020)ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత రెండోసారిగా ఇవాళ ఆయన మీడ�
కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా మూడవ రోజు లాక్డౌన్ కొనసాగుతుండగానే.. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసి, లాక�
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం (అక్టోబర్ 4, 2019) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణం పథాన్ని మార్చేందుకు అనేక అంశాలు ఉన్నాయి. ఆగస్టు రెండో నెలవారీ విధానం నుంచి ఆహార ద్రవ్యోల్బణం దృక్పథం గణనీయమైన మెరుగుదలన�