Home » report
రుణాలు ఇచ్చే అన్ని సంస్థలకూ ఒకే విధమైన నియంత్రణ విధించాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం 2016-17 నుంచి తెలంగాణలో అమలు కావడం లేదని నివేదికలో పొందుపరిచారు.
నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ ఎఫెక్టుకు చెక్ పెట్టే కొత్త ఖనిజాన్ని అమెరికా పరిశోధకులు కనుగొన్నారు. సముద్ర గర్భంలో ఉన్న స్మైక్టెట్ ఖనిజంంతో వేడెక్కిన భూమిని చల్లబర్చవచ్చని శాస్త్రవేత్
ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, 11 మంది గవర్నర్లు, 100 మంది కాంగ్రెస్ సభ్యులు బానిస హోల్డర్ల ప్రత్యక్ష వారసులని దర్యాప్తులో వెల్లడైంది. బానిస యజమానులతో అనుసంధానించబడిన కాంగ్రెస్ సిట్టింగ్ సభ్యులలో కనీసం 28 శాతం రిపబ్లికన్లు, 8 శాతం డెమొక్ర�
మూడు రోజుల క్రితమే కంపెనీ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో జూకర్బర్గ్ ప్రసంగించారు. కంపెనీకి ప్రణాళికాబద్ధమైన ఉత్పత్తి రోడ్మ్యాప్ గురించి చర్చించారు. వాషింగ్టన్ పోస్ట్ తెలిపిన ప్రకారం.. ఉద్యోగులు వెంటనే ప్రయోగాలు చేయడం, కంపెనీ కృత్రిమ మే�
ముగ్గురు సభ్యులతో పరిశీలన కమిటీని ఏర్పాటు చేశారు. ఇక ముఖ్యమంత్రి పదవిపై సిద్ధరామయ్య ఒక ఆసక్తికర ప్రతిపాదన పెట్టారు. తాను రెండేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని, మిగిలిన మూడేళ్లపాటు డీకే శివకుమార్ ప్రభుత్వాన్ని నడిపించవచ్చని ప్రతిపాదనను సమర్పి�
YS Viveka Case : ఉదయ్కుమార్రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక అంశాలు బయటపడ్డాయి. పేపర్ లీక్ కేసుపై టీఎస్పీఎస్సీకి సిట్ నివేదిక ఇచ్చింది. పేపర్ లీక్లో కీలక సూత్రదారి రాజశేఖరే అని సిట్ తేల్చింది. ఉద్దేశపూర్వకంగానే టీఎస్పీఎస్సీకి డిప్యుటేషన్పై రాజశేఖర్ వచ్చారని �
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రంలోని వలస కార్మికుల ప్రాంతాల్లో పర్యటించారు. పుకార్లు జరుగుతున్నట్టుగా వారికి ఎలాంటి ప్రమాదం ఉండదని హామీ ఇచ్చారు. తమిళనాడులో గణనీయమైన సంఖ్యలో వలస కార్మికుల జనాభా ఉంది. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెం
2016లో జమ్మూ కశ్మీర్లోని ఉరిలోని 12 బ్రిగేడ్ కేంద్ర కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడిలో 18 మంది జవాన్లు మరణించారు. అనంతరం, 10 రోజులకు పాకిస్తాన్ ప్రాంతంపై భారత సేనలు సర్జికల్ దాడులు చేశారు. ఇకపోతే, జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం తగ్గించడానికి కేంద్ర ప్రభుత