Home » report
ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కేసులు మరియు మరణాలు పెరుగుతున్న సమయంలో రష్యా నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఆగస్టు 10 నుండి ఆగస్టు 12 లోపల కరోనావైరస్ వ్యాక్సిన్ను నమోదు చేయాలని యోచిస్తున్నట్లు రష్యా తెలిపింది, ఇది ప్రపంచంలోని మొట్టమొదటి కోవిడ్ -19
దేశంలో కరోనా వైరస్ ఉధృతి రోజురోజుకీ విపరీతంగా పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా నిర్ధారణ టెస్టులు పెంచుతున్న కొద్దీ కేసుల సంఖ్యా పెరుగుతోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగనుందా? ఏ�
విశాఖ సాల్వెంట్ ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక సిద్ధం అయింది. రసాయనాలు కలపడంలో సమతుల్యత పాటించకపోవడం, రియాక్టర్ నిర్మాణాలు పాటించకపోవడం, రియాక్టర్ నిర్వహణలో ప్రమాణాలు పాటించకపోవడం, రియాక్టర్ వ్యాక్యూమ్ ప్రెసర్ విపరీతంగా పెరిగిపోవడమే విశ�
కరోనా విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)పై,చైనాపై అగ్రరాజ్యంతో సహా పలుదేశాలు తీవ్ర ఆరోపణలు గుప్తిస్తున్న విషయం తెలిసిందే. వైరస్ గురించి సమాచారముండి కూడా ముందుగా హెచ్చరికలు చేయలేదని డబ్యూహెచ్ వో, ప్రపంచానికి ఈ దుస్థితి రావడానికి కారణం చై
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు..మీడియంలో చదువు చెబుతారా ? అనే ఉత్కంఠ ఇంకా కంటిన్యూ అవుతోంది. హైకోర్టు దీనిపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అసలు ఇంగ్లీషు మీడియంలో బోధించాలా వద్ద ? అభిప్రాయాలు చెప్పాలని తల్లిదండ్రుల నుంచి..లిఖితపూర్�
కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. అమెరికా సహా అగ్రదేశాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. భారత వృద్ధి రేటుపై కూడా కరోనా ప్రభావం భారీగానే పడనుంది. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడిస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ భారత వృద్ధి రేటు అంచనాలను ఈ
జులై 25,2020నాటికి 100శాతం కరోనా రహిత దేశంగా భారత్ ఉండనుందని సింగపూర్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ రీసెర్చర్లు ఓ రిపోర్ట్ లో తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-డ్రైవన్ డేటా ఎనాలిసిస్ పద్ధతిని ఉపయోగించి, సింగపూర్ యూనివర్శిటీ తన నివేదిక
కరోనా వైరస్ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేస్తోంది. ఎన్నో రంగాలు కుదేలయిపోతున్నాయి. భారతదేశంలో లాక్ డౌన్ కొనసాగుతుండడంతో ఎన్నో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, వ్యాపారాలు మూతబడ్డాయి.
దగ్గు, జలుబు, జ్వరమే కాదు..గొంతునొప్పి కూడా కరోనా లక్షణమేనా ? విరోచనాలు, తలనొప్పి, వికారం వచ్చినా..అదేనేమో...ఇలాంటి..అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ఏపీలో కరోనా బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఏపీలోనూ మర్కజ్ కనెక్షన్తో కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మర్కజ్ కాంటాక్టు వ్యక్తులు వేలల్లో ఉండడంతో వారికి కరోనా నిర్�