report

    విదేశాలకు వలసపోతున్నోళ్లలో మనోళ్లే టాప్ : యూఎన్ రిపోర్ట్

    January 16, 2021 / 03:11 PM IST

    India has the world”s largest diaspora population భారత్‌ నుంచి ప్రపంచ దేశాలకు వలస వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మాతృభూమిని వదిలి విదేశాల్లో స్థిరపడిన వారిలో భారతీయులు అగ్రస్థానంలో నిలిచారని తాజాగా ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపింది. శనివారం(జనవరి-16,2020) ఐక్య�

    బైడెన్ కు సీక్రెట్ సర్వీస్ భద్రత!

    November 7, 2020 / 01:42 PM IST

    Secret service security for Biden! : అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసి మూడు రోజులు గడిచింది. అయినా అధ్యక్ష పీఠం ఎక్కేది ఎవరో ఇంకా తేలట్లేదు. చాలా రాష్ట్రాల్లో ఫలితం వచ్చేసినా.. జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్‌ కరోలినా, అలస్కా, నెవాడాల్లో మాత్రం ఇంకా లెక్కింపు కొనసా�

    తీవ్రమైన అనారోగ్యంతో రాజీనామా చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

    November 6, 2020 / 02:32 PM IST

    రష్యాలో దాదాపు 21 సంవత్సరాలు అధికారంలో ఉన్న అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది తన పదవికి రాజీనామా చేయవచ్చునని ఆ దేశంలో నివేదికలు చెబుతున్నాయి. వ్లాదిమిర్ పుతిన్‌కు తీవ్రమైన పార్కిన్సన్ వ్యాధి ఉందని, ఈ క్రమంలో పుతిన్ 37 ఏళ్ల ప్రేయసి ఎలె�

    మరో అల్పపీడనం, ఏపీకి భారీ వర్ష సూచన

    October 18, 2020 / 08:00 AM IST

    andhra pradesh heavy rains : తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. పలు ఏరియాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు, మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు..మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ అధికారులు హెచ్చరి�

    కోవిడ్-19 కొంతమంది నడి వయసు వారికి కూడా చాలా ప్రమాదకరం.. : కారణం చెప్పిన శాస్త్రవేత్తలు

    September 26, 2020 / 07:59 AM IST

    COVID-19 తీవ్రమైన కేసులతో బాధపడుతున్న కొంతమంది ఆసుపత్రిలో చేరిన రోగులలో బలహీనమైన టైప్ I ఇంటర్ఫెరాన్ (IFN) సిగ్నలింగ్ ఉన్నట్లుగా రెండు కొత్త అధ్యయనాలు వెల్లడించాయి. మాములుగా అయితే కరోనా రోగులు దాదాపు కోలుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే వయస్స�

    స్వర్ణ ప్యాలెస్‌ ప్రమాదంపై ప్రభుత్వానికి నివేదిక…కీలక అంశాలు వెల్లడి

    August 20, 2020 / 04:22 PM IST

    అంతులేని నిర్లక్ష్యం. అడుగడుగునా నిబంధనలకు తూట్లు. ఎవరు పట్టించుకుంటారులే అన్న విపరీత ధోరణి. ఎంతసేపు ధనార్జన మీదే యావ. కరోనా క్లిష్ట సమయంలో రోగులకు చికిత్స అందించాలన్న బాధ్యత విస్మరించింది. ఫలితమే స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాదం. పది మంది ప్�

    10 మంది ప్రాణాలు కోల్పోవడానికి రమేష్ ఆస్పత్రే కారణం…స్వర్ణ ప్యాలెస్ ఘటనపై విచారణ కమిటీ నివేదిక

    August 19, 2020 / 08:06 PM IST

    విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన ఏపీలో సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పది మంది కోవిడ్ పేషెంట్లు చనిపోయారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం విచారణ కమిటీ వేసింది. స్వర్ణ ప్యాలెస్ ఘటనపై బుధవారం (ఆగస్టు 19, 2020) విచార�

    రెండు వారాల్లో 97వేలమంది చిన్నారులకు కరోనా

    August 10, 2020 / 04:39 PM IST

    అమెరికాలో జూలై చివరి రెండు వారాల్లో 97,000 మందికి పైగా పిల్లలు కరోనావైరస్ బారిన పడ్డారని ఒక కొత్త నివేదిక పేర్కొంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మరియు చిల్డ్రన్స్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం …జూలై చివరి రెండు వా

    ఏపీలో జిల్లాల విభజన ప్రక్రియ మొదలైంది

    August 7, 2020 / 05:57 PM IST

    ఏపీలో జిల్లాల పునర్ విభజనకు ప్రభుత్వం కమిటీని నియమించింది. సీఎస్ నీలం సాహ్ని అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో కమిటీ వేశారు. 25 కొత్త జిల్లాల ఏర్పాటుకు వనరులు, తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ అధ్యయంన చేస్తుంది. ఈ కమిటీలో సభ్యులుగా సీసీఎల్ఏ కమిషనర్, జీఏ�

    భారత భూభాగంలోకి చైనా చొరబాటు…కీలక రిపోర్ట్ ను వెబ్ సైట్ నుంచి తొలగించిన రక్షణశాఖ

    August 6, 2020 / 04:48 PM IST

    తూర్పు లడఖ్‌లోని భారత భూభాగంలోకి మే నెల ప్రారంభం నుంచే చైనా చొరబడిందని అంగీకరిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ తన వెబ్‌సైట్‌లో మంగళవారం ఓ డాక్యుమెంట్‌ను ఉంచింది. అయితే, రెండు రోజుల తరువాత వెబ్‌సైట్ నుంచి ఆ డాక్యుమెంట్ ను రక్షణశాఖ తొలగించింది. LAC వెం

10TV Telugu News