Home » report
పనిప్రదేశాలు..బహిరంగ ప్రాంతాల్లో వేధింపుల భరించలేక మహిళలు ఉద్యోగాలు మానేస్తున్నారని మానవ హక్కుల కమిషన్ అధ్యయనం వెల్లడించింది.
బ్రెజిల్లోని ఇద్దరు శిశువులకు పొరపాటున కరోనావైరస్ వ్యాక్సిన్ షాట్లు ఇచ్చేశారు ఆరోగ్య అధికారి.
ఇండోనేషియాలోని టోబెలోకు ఉత్తరాన 259 కి.మీ దూరంలో ఆదివారం(5 డిసెంబర్ 2021) భారీ భూకంపం సంభవించింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం క్షీణించిపోతోందని.. ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని భ్రష్ఠు పట్టిస్తున్నాయి..64 శాతం దేశాల్లో ఇదే పరిస్థితి ఉందని ఓ నివేదికలో వెల్లడైంది.
గడిచిన 20ఏళ్లలో దేశ వ్యాప్తంగా 1,888 లాకప్డెత్లు చోటుచేసుకున్నాయి. ఇక ఆయా కేసుల్లో 26 మంది పోలీసులపై నేర రుజువైనట్లు తేలింది.
తెలంగాణలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టిందో లేదో.. డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పట్టణాలు మొదలు గ్రామాల వరకు దడ పుట్టిస్తోంది.
గ్లోబల్గా ఈ కామర్స్ మార్కెట్లో ది బిగ్ గా ఉన్న అమెజాన్ 600 చైనీస్ బ్రాండ్లను నిషేధించి ప్రొడక్ట్ లిస్ట్ నుంచి తొలగించింది.
కరోనా మహమ్మారి మూడవ వేవ్ రావడం దాదాపు ఖాయం అంటున్నారు నిపుణులు. వచ్చే వారం(ఆగస్ట్ రెండోవారం) నుండి కొత్త కరోనా పాజిటివ్ కేసులు పెరగడం ప్రారంభించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
భారతదేశంలో తయారైన కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ రెండూ కూడా కరోనా వైరస్ చింతిస్తున్న డెల్టా వేరియంట్కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారం, ఈ రెండు టీకాలు కరోనా అన్ని రకాలపై వ
కోవిడ్ రెండో దశ సమయంలో ఢిల్లీ ప్రభుత్వం.. అవసరమైన ఆక్సిజన్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ డిమాండ్ చేసిందని ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆడిట్ ప్యానెల్ మధ్యంతర రిపోర్ట్ లో తేల్చినట్లు వార్తలు వచ్చ�