Home » report
భారత్ లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 196 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ సోకి ఇద్దరు మృతి చెందారు.
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా చైనాలో కరోనా విలయం తాండవం చేస్తోంది. బీఎఫ్7 ఒమిక్రాన్ వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. జీరో కోవిడ్ పాలసీని సడలించిన తర్వాత కేసులు భారీగా నమోదవుతున్నాయి.
స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ డీన్ నేతృత్వంలోని గ్రీవెన్స్ కమిటీ విచారణ జరిపి వీలైనంత త్వరగా వీసీకి నివేదిక సమర్పించాలని కోరారు" అని ప్రకటనలో యాజమాన్యం పేర్కొంది. బ్రాహ్మణ, బనియా వర్గాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషన�
ముంబైలో మీజిల్స్ వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. నగరంలో కొత్తగా మరో 32 మంది చిన్నారులకు వైరస్ సోకిందని బ్రిహిన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) పేర్కొంది. దీంతో మొత్తం మీజిల్స్ కేసుల సంఖ్య 300కి చేరింది.
గత జూలైలో కెన్యాలో ఇద్దరు భారతీయులు కనిపించకుండా పోయారు. వీరి అదృశ్యంపై స్పందించిన కోర్టు, విచారణ కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఇద్దరినీ దుండగులు హత్య చేసినట్లు విచారణ బృందం తేల్చింది.
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 2,786 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,21,319కు చేరాయి. వీటిలో 4,40,65,963 మంది బాధితులు కోలుకున్నారు.
Supreme Court Inquiry on Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పోలవరం ప్రాజెక్ట్పై దాఖలైన పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇచ్చిన అనుమతుల కంటే ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని పెంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ని�
ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలు గత ఏడాదితో పోలిస్తే 19 శాతం పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ఇలా మూడో స్థానంలో నిలువడం వరుసగా ఇది మూడోసారి. ఎన్
రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రకృతి విపత్తు మూలంగా సంభవించిన వరద నష్టాలపై ప్రాథమిక అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. పలు శాఖల్లో సుమారు రూ.1,400కోట్ల నష్టం సంభవించినట్లు నివేదికలో పేర్కొంది. వెంటనే తక్షణ �
ఆర్థిక సంక్షోభం దెబ్బకు పాకిస్థాన్ చరిత్రలో తొలిసారి పెట్రోల్ ధర రూ.150 దాటుతుందని చెబుతున్నారు.