Home » report
2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ ఎలక్ట్రోరల్ ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను ADR(Association for Democratic Reforms)ప్రకటించింది.
అదానీ గ్రూప్లో పెట్టుబడి పెట్టిన అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ల ఖాతాలను ఎన్ఎస్డీఎల్ జప్తు చేసినట్లు వచ్చిన వార్తలను అదానీ గ్రూప్ ఖండించింది.
నెల్లూరు జీజీహెచ్ లో లైంగిక వేధింపుల ఘటనపై విచారణ పూర్తి చేశాయి కమిటీలు. ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీలో డీఎంఈ త్రిసభ్య కమిటీ, డిస్ట్రిక్ త్రిసభ్య కమిటీలు వేర్వేరుగా విచారణ చేపట్టాయి.
రెండు నెలలకు పైగా దేశరాజధానిని వణికించిన కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం అదుపులోకి వచ్చింది.
One doctor for 1511 people in India : ఈ కరోనా పరిస్థితుల్లో రోగుల సంఖ్య పెరుగుతోంది గానీ దానికి తగిన వైద్య సిబ్బంది లేరు అనేది చాలా ముఖ్యమైన విషయం. డాక్టర్లు తక్కువ రోగులు ఎక్కువ అయితే ఎలా ఉంటుందో ఈ కరోనా పరిస్థితుల్లో ప్రత్యక్ష్యంగా కనిపిస్తున్న విషయం. ఇదే ఏదో మా
ఉదయం లేచింది మొదలు..రాత్రి పక్కలోకి చేరుకొనే వరకు..సెల్ ఫోన్లతోనే గడిపేస్తున్నారు. నిద్రను సెల్ ఫోన్ శాసిస్తోంది. దీంతో కొంతమందిలో అనారోగ సమస్యలు ఏర్పడుతున్నాయి.
జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంబడి ఇకనుంచి కాల్పులు జరుపుకోకూడదని గత నెలలో భారత్-పాక్ దేశాల సైన్యాలు పరస్పర అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో... భారత్, పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవోలు) మధ్య హాట్ �
controversial on The report given by the Committee on PRC : తెలంగాణలో పీఆర్సీ రగడ మొదలైంది. పీఆర్సీపై నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక వివాదాస్పదంగా మారింది. ఏడున్నర శాతం ఫిట్మెంట్ ఇవ్వాలంటూ కమిటీ చేసిన సిఫార్సుపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఫిట్మెంట్పై త్వరలోనే సీఎం �
Wage revision of government employees : ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు కేసీఆర్ సర్కార్ సిద్ధమవుతోంది. వేతన సవరణ, ఇతర సమస్యలపై ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాలని త్రిసభ్య కమిటీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పీఆర్సీ, పదోన్నతులు, ఇతర సమస్యలపై చర్చలు ప్రారంభించాలని.. వ�
Mystery of strange disease : పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధుల మిస్టరీ కొనసాగుతోంది. అంతుచిక్కని రోగాలు.. పలు గ్రామాలను వెంటాడుతున్నాయి. ఏలూరు ఘటన మరవక ముందే.. అదే తరహాలో పూళ్ల, కొమరేపల్లి గ్రామాల్లో ప్రజలు ఒకరి తర్వాత ఆసుపత్రికి చేరుతున్నారు. మూర్చ, కళ్లు �