Home » REPORTED
వీరంతా పుణెకు చెందినవారని.. వారందరినీ హోం ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా.. మహారాష్ట్ర వైద్యులు ఒమిక్రాన్ కేసులుగా గుర్తించారు.
తెలంగాణలో కొత్తగా 784 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,05,186 శాంపిల్స్ పరీక్షించారు.
Massively reduced corona cases in AP : ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. భారీగా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం రెండంకెల్లో రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 27 వేల 861 శాంపిల్స్ పరీక్షించగా..81 మంది కొవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారని ప్రభుత్వం విడు�
161 new corona cases reported in Andhra Pradesh, One died : ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. వైరస్ బారినపడిన వారిలో 251 మంది కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 8,85,985 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంల
Bihar Crime 2406 murders, 1106 rapes reported in 9 months : బీహార్ లో రోజు రోజుకు పెరిగిపోతున్న నేరాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రాష్ట్రంలో నేరాల గురించి నేర రికార్డుల బ్యూరో (ఎస్ సీఆర్ బీ) డేటాను విడుదల చేసింది. ఈ డేలా వివరాల ప్రకారం బీహార్ లో ప్రతీ రోజూ సగటున 9 హత�
Facebook Messenger security : గూగుల్ మహిళా ఉద్యోగికి ఫేస్ బుక్ భారీ నజరానాను ప్రకటించింది. తమకు సంబంధించిన యాప్ లో ఓ లోపాన్ని గుర్తించినందుకు బహుమతిని అందచేసింది. ఆ లోపాన్ని వెంటనే సరిచేసిందని సమాచారం. ఫేస్ బుక్ యొక్క మెసెంజర్ యాప్ లో కీలకమైన లోపం ఉందని గూగుల�
Coronavirus in various parts of world last year ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ చైనాలోని వైహాన్ సిటిలోనే పుట్టిందనే వాదనలను చైనా కొట్టిపడేసింది. 2019లోనే ప్రపంచంలోని వివిధ దేశాల్లో కరోనా వెలుగులోకి వచ్చిందని…మొదటిగా చైనానే దానిని రిపోర్ట్ చేసినట్లు డ్రాగన్ కంట్�
యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కారణంగా బాలీవుడ్ స్టార్ వారసులు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అనిల్ కపూర్ కూతురు, బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ని అయితే నెటిజన్లు కొంచెం ఎక్కువగానే ఆట ఆడుకున్నారు. విమర్శలు ఎక్కువవడంతో సోనమ్ ఇటీవల త�
అగ్రరాజ్యంపై కరోనా(COVID-19) మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. కరోనా దెబ్బకు అమెరికన్లు వణికిపోతున్నారు. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీల్లో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడం ఆందోళనకరంగా పరిణమించింది.న్యూయార్క్ లో 75,983 కేసులు నమోదు అవగా,న్యూజ�
మధ్యప్రదేశ్ లో తొలి కరోనా మరణం నమోదైంది. కరోనా సోకిన ఉజ్జయినికి చెందిన 65ఏళ్ల మహిళ ఇండోర్ లోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని MY హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ(మార్చి-25,2020)కన్నుమూసింది. ఉజ్జయినిలో ప్రధమిక చికిత్ప తర్వాత ఆమె ఇండోర్ హాస్పిటల్ లో �