Home » Republic Day 2020
దేశం మొత్తం ఆదివారం 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంది. రాజకీయ నాయకులతో పాటు ప్రముఖులంతా జాతీయ జెండాను ఆవిష్కరించి తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన పనికి తప్పుడు కారణాలతో విమర్శలు ఎదుర్కొంటున్�
భారత రాజ్యంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి ఏటా గణతంత్ర దినోత్సవం(రిపబ్లిక్ డే) జరుపుకుంటూనే ఉన్నాం. దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువెత్తుతున్న తరుణంలో సోషల్ మీడియాలో హవా నడిపిస్తున్న టిక్-టాక్ కొత్త ఛాలెంజ్ ను తీసుకొచ్చింది. 71వ
నా భార్య హిందూ..నేను ముస్లిం..పిల్లలు ఇండియన్స్ అంటున్నారు బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్. స్కూల్లో మతం గురించి దరఖాస్తులో ఉందని తన కూతురు అడిగిందని, ఇందుకు తాను ‘వీ ఆర్ ఇండియన్స్’ అని సమాధానం చెప్పినట్లు షారూఖ్ వెల్లడించారు. ప్రస్తుతం దీనికి
ప్రత్యేక రోజులను పురస్కరించుకొని గూగుల్ స్పెషల్గా డూడుల్స్ చేయడం తెలిసిందే. ఇందులో భాగంగానే 71వ గణతంత్ర దినోత్సవం(రిపబ్లిక్ డే) సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ సిద్ధం చేసింది. కలర్ఫుల్గా ఉండడంతో పాటు భారత సంపద మొత్తాన్ని అందులో కనపడేల�
గణతంత్ర దినోతవ్సవాలకు ముందే దేశరాజధాని ఢిల్లీలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎటిసి టవర్ త్రివర్ణంలో వెలిగిపోయింది. చూసినవారిని కళ్లు తిప్పుకోనివ్వకుండా ఎటిసి టవర్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారింది. భారతదేశపు జాతీయ పండుగల్ల�