REPUBLIC TV

    TRP స్కామ్ : రిపబ్లిక్ టీవీ సీఈవో అరెస్ట్

    December 13, 2020 / 08:32 PM IST

    Republic TV CEO Arrested రిపబ్లిక్ టీవీ సీఈవో వికాస్ ఖంచందానీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (TRP) స్కామ్‌ ‌లో హస్తం ఉందనే ఆరోపణలపై వికాస్‌ ‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మహారాష్ట్ర పోలీసుల నుంచి తమ ఉద్యోగులకు,తమ గ్రూప్ కి రక్�

    చుట్టుముట్టారు, మెడను గట్టిగా పట్టుకున్నారు, బూట్లను వేసుకోనివ్వలేదు

    November 4, 2020 / 06:46 PM IST

    Republic TV Editor Arnab Goswami : తనను చుట్టుముట్టడమే కాకుండా…నా మెడను గట్టిగా పట్టుకున్నారని పోలీసులపై Republic TV Editor అర్నాబ్ గోస్వామి ఆరోపణలు గుప్పించారు. ఇందులో తన చేయికి గాయమైందని మీడియాకు చూపించారు. తనను షూస్ వేసుకోనివ్వకుండా చేశారని తెలిపారు. ఇందుకు సంబంధిం�

    అర్నాబ్ గోస్వామి అరెస్ట్

    November 4, 2020 / 10:35 AM IST

    Republic TV Editor-in-Chief Arnab Goswami arrested రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్- చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ(నవంబర్-4,2020)ఉదయం పెద్ద సంఖ్యలో అర్నాబ్ నివాసానికి వెళ్లిన అలీబాగ్ పోలీసు బృందం ఆయనను అరెస్ట్ చేశారు. ఓ సూసైడ్ కేసులో అర్నాబ్ ని అరెస్ట్ చే

    TRP స్కామ్ : అర్నాబ్ గోస్వామికి సమన్లు జారీ చేయండి…ముంబై పోలీసులకు హైకోర్టు ఆదేశం

    October 19, 2020 / 05:57 PM IST

    TRP case:summons to Arnab Goswami before arraignment ప్రముఖ నేషనల్ న్యూస్ ఛానల్ రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామికి సమన్లు ​​జారీ చేయాలని బాంబే హైకోర్టు సోమవారం ముంబై పోలీసులను ఆదేశించింది. టెలివిజన్ రేటింగ్‌ పాయింట్స్(TRP)స్కామ్ కి సంబంధించి ఎఫ్ఐఆర్ లో అర్నాబ

    రిపబ్లిక్, టైమ్స్ నౌ చానళ్లపై కోర్టుకెక్కిన బాలీవుడ్

    October 12, 2020 / 09:49 PM IST

    ఈ మధ్య కాలంలో బాలీవుడ్ వివాదాలకు బాగా కేంద్రబిందువుగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి,ఆ తర్వాత డ్రగ్స్ కేసుతో కూడా బాలీవుడ్ ప్రముఖులు మరోసారి సెంటర్ అయిపోయారు. డ్రగ్స్ వినియోగంలో బాలీవుడ్ ప్రముఖుల�

    TRP స్కామ్ లో రిపబ్లిక్ టీవీ సహా మూడు ఛానళ్లు

    October 8, 2020 / 05:59 PM IST

    Ratings Manipulation: Republic TV Among 3 Channels ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ రిపబ్లిక్‌ టీవీ సహా మూడు వార్తా ఛానళ్లు టీఆర్పీ రేటింగ్స్‌ మ్యానిపులేషన్(తారుమారు)కు పాల్పడినట్లు ముంబై పోలీస్ చీఫ్ పరంవీర్ సింగ్ తెలిపారు. దీనికి సంబంధించి తమ దగ్గర ఆధారాలున్నాయని ఆయన తెలిప

10TV Telugu News