Home » rescue operation
సిల్క్యారా వద్ద స్పీడంటుకున్న రెస్క్యూ ఆపరేషన్
బార్ కోట్ వైపు నుంచి కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికన్ ఆగర్ మెషిన్ తో రాత్రంతా డ్రిల్లింగ్ కొనసాగింది.
ఉత్తర కాశీలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్
ఉత్తరాఖండ్ లో సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా రక్షించటానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆరు రోజులుగా కార్మికులను కాపాడేందుకు అధికారులు చేస్తున్న యత్నాలకు ఆటంకాలు కలుగుతున్నాయి. దీంతో బాధితులను కాపాడేందుకు ఆలస్యమవుతోం�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. యూపీలోని బారాబంకీ పట్టణంలో సోమవారం తెల్లవారుజామున మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద నలుగురు చిక్కుకుపోయారు. వారిలో ఇద్దరు మృతి చెందగా, మరో 12 మందిని రక్షించినట్లు పోలీసులు తెల�
ఉత్తర సిక్కింలో భారీవర్షాలు, వరదల్లో చిక్కుకుపోయిన 3వేలమందికి పైగా పర్యాటకులను భారత సైనికులు కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.నార్త్ సిక్కింలో ఒక్కసారిగా వెల్లువెత్తిన వరదలతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.....
విశాఖలో అర్ధరాత్రి విషాదం నెలకొంది. రామజోగిపేటలో ఓ పురాతన భవనం కుప్పకూలింది. ఒక్కసారిగా మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్ లో రెస్క్యూ ఆపరేషణ్ కొనసాగుతోంది. ఇప్పటికీ వర్కర్ల ముగ్గురి ఆచూకీ తెలియలేదు. వారి కోసం తోటి వర్కర్లు దీనంగా భవనం వెయిట్ చేస్తున్నారు.
రాజు బయటకు రావడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
ఉత్తరాఖండ్, హిమపాతంలో 29 మంది పర్వతారోహకులు చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు అక్కడి అధికారయంత్రాంగం ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు 8 మందిని రక్షించినట్లు సమాచారం.