Home » rescue operation
యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలోని ప్రొద్దుటూరులో మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అక్కడే ఉన్న పశువుల కాపరులు వరదలో చిక్కుకున్నారు.
అంబులెన్స్లో డెడ్ బాడీని నాగర్ కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
డ్రిల్లింగ్ ద్వారానే బయటికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది జాడ ఇంకా దొరకలేదు. ఐదు రోజులుగా నిరంతర ప్రయత్నాల తర్వాత టన్నెల్ లో ..
సొరంగంలో మట్టి నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
ఈ బురద, నీటి నుంచి బయటపడేందుకు రెస్క్యూ టీమ్ తెప్పలు, టైర్లు, థర్మకోల్ వినియోగిస్తున్నారు.
వయనాడ్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నా కొద్దీ మృతదేహాల సంఖ్య పెరుగుతోంది. విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరం గ్రామం వద్ద గుంతలో పడిన చిరుత పులిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ప్రమాదంలో మరణించిన ప్రతి కుటుంబానికి పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి రూ. 2లక్షలు, గాయపడిన ప్రతి ఒక్కరికి రూ. 50,000 ఎక్స్గ్రేషియా మొత్తాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు.
కార్మికులను బయటికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీమ్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మెక్రో టన్నెల్ ఏర్పాటుకు రెస్క్యూ టీమ్స్ 46.8 మీటర్ల మేర పైపులను లోనికి పంపారు.