-
Home » rescue operation
rescue operation
ఎలక్ట్రిక్ కారుకు ఛార్జింగ్.. మంటలు వ్యాపించి ఏడుగురు సజీవదహనం.. వేడుక జరిగే ఇంట్లో విషాదం..
Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్, బెంగాలీ స్క్వేర్ సమీపంలోని తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారు జామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
10 గంటలు గడిచినా దొరకని ఆచూకీ.. నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలో కొనసాగుతున్న రెస్క్యూ
దట్టమైన పొగతో రెస్క్యూ ఆపరేషన్ కు తీవ్రమైన ఆటంకం కలుగుతోంది. ఘటన జరిగిన ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
Video: నిద్రలో పదో అంతస్తు నుంచి పడిపోయిన వ్యక్తి.. కాలు 8వ అంతస్తు గ్రిల్లో ఇరుక్కుపోవడంతో..
గంటపాటు అక్కడివారందరూ కంగారు పడిపోయారు.
మూసీలో రెస్క్యూ ఆపరేషన్.. వరదలో చిక్కుకున్న పశువుల కాపరులు..
యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలోని ప్రొద్దుటూరులో మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అక్కడే ఉన్న పశువుల కాపరులు వరదలో చిక్కుకున్నారు.
SLBC టన్నెల్ నుంచి మృతదేహం వెలికితీత.. ఆయనదేనా?
అంబులెన్స్లో డెడ్ బాడీని నాగర్ కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో బిగ్ అప్డేట్.. బయటపడిన ఓ వ్యక్తి చెయ్యి!
డ్రిల్లింగ్ ద్వారానే బయటికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నో చాన్స్.. ఆ ఎనిమిది మంది ప్రాణాలపై ఆశలు లేనట్లే..! అత్యంత భయానకంగా పరిస్థితులు..
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది జాడ ఇంకా దొరకలేదు. ఐదు రోజులుగా నిరంతర ప్రయత్నాల తర్వాత టన్నెల్ లో ..
లోపల భయంకరంగా ఉంది, అంత ఈజీ కాదు- SLBC రెస్క్యూ ఆపరేషన్పై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు
సొరంగంలో మట్టి నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
విపరీతమైన బురద, నీరు.. తీవ్రంగా శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్.. SLBC టన్నెల్ లో కార్మికులను కాపాడేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు..
ఈ బురద, నీటి నుంచి బయటపడేందుకు రెస్క్యూ టీమ్ తెప్పలు, టైర్లు, థర్మకోల్ వినియోగిస్తున్నారు.
వయనాడ్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. 12 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు
వయనాడ్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నా కొద్దీ మృతదేహాల సంఖ్య పెరుగుతోంది. విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.