rescue operation

    Agra : బోరుబావిలో పడిన చిన్నారి..కొనసాగుతున్న సహాయక చర్యలు

    June 14, 2021 / 01:15 PM IST

    మూడు సంవత్సరాలున్న చిన్నారి 150 అడుగుల లోతులో ఉన్న బోరుబావిలో పడిపోయిన ఘటన కలకలం రేపింది. ఆగ్రాలోని Dhariyai villageలో 2021, జూన్ 14వ తేదీ సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న తాము..అక్కడ సహాయక చర్యలు చేపట్టడం జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.

    నా కొడుకు వేలు ఇవ్వండి..అంత్యక్రియలు చేస్తాను..తండ్రి ఆవేదన

    February 12, 2021 / 06:00 PM IST

    Give me a finger of my son : ఉత్తరాఖండ్ ఛమోలీ జిల్లాలో ధౌలిగంగా నది ఎంతటి బీభత్సం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సమయం గడిచేకొద్దీ ఉత్కంఠ పెరిగిపోతోంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులు ప్రాణాలతో బయటపడతారా ? అని కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సహ�

    ఆపరేషన్ ఉత్తరాఖండ్ లో మరో అవాంతరం..సహాయక చర్యలు నిలిపివేత

    February 11, 2021 / 03:03 PM IST

    Rescue operation  ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆదివారం సంభవించిన ధౌళిగంగ జలప్రళయం తర్వాత కొనసాగుతున్న సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకం ఎదురవుతుంది.రిషిగంగా నదిలో నీటిమట్టం పెరగడంతో సహాయక చర్యలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్​ తె

    శ్రీశైలం పవర్ హౌజ్ అగ్ని ప్రమాదం… ఆరుగురి మృతదేహాలు లభ్యం

    August 21, 2020 / 04:55 PM IST

    శ్రీశైలం పవర్ హౌజ్ లో సెర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా జరుగుతోంది. పవర్ హౌజ్ ప్రమాద ఘటనలో ఆరుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆరుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ బయటకు తీసుకొచ్చింది. చనిపోయిన వారిలో అధికారు�

    నల్లాలో పడిన చిన్నారి…15నిమిషాల్లోనే క్షేమంగా బయటకి

    April 22, 2019 / 04:09 AM IST

    నల్లాలో పడిన నాలుగేళ్ల చిన్నారి 15 నిమిషాల్లోనే సురక్షితంగా బయటకు వచ్చింది.  ఓ ఫైర్ మెన్,స్థానికుడు జాయింట్ ఎఫర్ట్ తో చిన్నారిని ప్రాణాలతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.డ్రైన్ లోపల చెత్త ఉండటమే చిన్నారికి వరంగా మారింది.చెత్తలో చిక్కుకున

    మరో టైటానిక్ ప్రమాదం…తృటిలో తప్పింది

    March 24, 2019 / 12:39 PM IST

     నార్వేలో 1300 మందితో ప్రయాణిస్తున్న ఓ షిప్ ఇంజిన్‌ లో టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో పాటు ప్రతికూల వాతావరణం కారణంగా సముద్రంలో నిలిచిపోయింది.భీకరమైన గాలులతో అలల ఉద్ధృతి పెరగడంతో ఎంవీ వైకింగ్ స్కై నౌక నుంచి తమకు అత్యవసర సహాయం కోసం సమాచారం పంపి�

    మేఘలాయ ర్యాట్ హోల్ : మిరాకిల్ జరిగేవరకూ ఆపొద్దు!

    January 11, 2019 / 11:37 AM IST

    మేఘాలయలోని అత్యంత ప్రమాదకరమైన ర్యాట్ హోల్ (ఇరుకు సొరంగం)లో చిక్కుకుపోయిన 15 మంది మైనింగ్ కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, మేఘాలయ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది.

10TV Telugu News