Home » research
హాంకాంగ్కు చెందిన కొందరు పరిశోధకులు పెద్ద సాహసానికి పూనుకున్నారు. ఈ భూగోళంపై ఎన్ని చీమలు నివసిస్తున్నాయి? వాటి సంఖ్య ఎంత ఉంటుందనే విషయంపై అధ్యయనం చేశారు.
ఈ ధోరణి సరికాదని, దీని వల్ల అధిక రక్తపోటు, స్ట్రోక్ ముప్పు ఉంటుందని తాజాగా పరిశోధకులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఫలితాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ హైపర్ టెన్షన్లో ప్రచురించారు. పదే పదే కునుకు తీయడానికి అధి�
మూడు వారాల పాటు 64 మంది వ్యక్తులపై పరిశోధన చేసి వాటి ఫలితాలను శాస్త్రవేత్తలు వివరించి చెప్పారు. వారి ఆకలి, భావోద్వేగ స్థాయులను రికార్డు చేసుకున్నామని తెలిపారు. ఆ 64 మంది వారికి సంబంధించిన వివరాలను రోజుకి ఐదు సార్లు స్మార్ట్ఫోన్ యాప�
దేశంలో కొవిడ్ వ్యాప్తి తగ్గినప్పటికీ ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ల భయం ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఓ పక్క చైనాలో కొత్తరకం వైరస్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో ఆ దేశంలోని...
గర్భిణీగా ఉన్న సమయంలో కోవిడ్ సోకిన వారికి ప్రసవం తర్వాత తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని గుర్తించారు. అవి పిల్లల హెల్త్పై ప్రభావం చూపుతుందని అధ్యయనంలో తేలింది.
లంకాధిపతి రావణుడు పౌరానిక పాత్రేనా? లేక నిజంగా ఉన్నారా? రాజుగా ఉన్నారా? రావణుని వద్ద విమానాలు ఉండేవా? వీటిపై పరిశోధన మళ్లీ మొదలైంది.
కరోనా వైరస్ ను ఎదుర్కొనే వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చినప్పటికీ చికిత్సకు సంబంధించిన పరిశోధనలు కొనసాగుతూనేవున్నాయి. ఇందుకోసం అందుబాటులో ఉన్న ఔషధాలపై ప్రయోగాలు జరుగుతున్నాయి.
'ఆవాల'తో విమానం ఇంధనం తయారు చేయవచ్చని భారతీయ శాస్త్రవేత్త చేసిన పరిశోధనల్లో వెల్లడైంది..
నీలి రంగులో మెరిసిపోయే భూమి కళ తప్పిపోతోంది. కాంతిని కోల్పోయిన మసకబారిపోతోందని ఓ పరిశోధనలో తేలింది. ఈ పరిస్థితిపై పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ప్రపంచాన్ని గజగజా విణికిస్తోన్న కరోనా మహమ్మారికి ముగింపు ఉందా? నిర్మూలన చేయగలమా? అంటే సైంటిస్టులు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. వైరస్ సంపూర్ణ నిర్మూలన అసాధ్యమే అంటున్నారు.