residence

    తీహార్ జైల్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆకస్మిక మరణం, అసలేం జరిగింది

    July 16, 2020 / 08:29 AM IST

    ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద స్తితిలో మరణించింది. ఇటీవలే ఆమెకి తీహార్ జైలు దగ్గర పోస్టింగ్ ఇచ్చారు. ఇంతలోనే దారుణం జరిగిపోయింది. తన ఇంట్లో ఆమె చనిపోయి కనిపించింది. సౌత్ ఢిల్లీలోని పాలమ్ జిల్లాలో బుధవారం(జ�

    మహారాష్ట్ర సీఎం ఇంటికి చేరిన కరోనా వైరస్

    April 21, 2020 / 11:58 AM IST

    మహారాష్ట్ర సీఎం నివాసంలో డ్యూటీలో ఉన్న మహిళా పోలీస్ కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ముంబైలోని ఉద్దవ్ ఠాక్రే అధికారిక నివాసం వర్షలో విధులు నిర్వహిస్తున్న ASIకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ప్రస్తుతం ఆమెను హాస్పిటల్ లో ఉంచి ట్రీట్

    ఐక్యత చాటిన భారత్ : దీపం వెలిగించిన మోడీ

    April 5, 2020 / 04:19 PM IST

    కరోనాపై పోరులో దీపం వెలిగించి ఐక్యత చాటింది భారతదేశం. కరోనావైరస్(కోవిడ్-19) యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వె�

    ప్రధాని ఇంటి నుంచి పార్లమెంట్‌కు సొరంగ మార్గం

    February 5, 2020 / 02:27 PM IST

    దేశ ప్రధాని, ఇతర VVIPలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు, పార్లమెంట్‌కు నేరుగా వెళ్లడానికి సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సెంట్రల్ విస్టా ఈ మేరకు ప్రతిపాదన ఈ ప్రతిపాదన తెచ్చింది. ఈ మేరకు ప్రాజెక్టు రూపకర్త బిమల్ పటేల్ వెల్లడించార�

    OU ప్రొఫెసర్ కాశీం ఇంట్లో పోలీసుల సోదాలు ఆపేయాలి : విద్యార్ధుల ఆందోళన అరెస్ట్

    January 18, 2020 / 05:35 AM IST

    ఓయూ ప్రొఫెసర్ కాశీం ఇంట్లో పోలీసుల సోదాలను ఖండించిన ఓయూ విద్యార్ధులు తీవ్రంగా ఖండించారు. పోలీసులు సోదాలను నిరసిస్తూ కాశీం నివాసం వద్ద విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు విద్యార్దులను చెదరగొట్టారు. పోలీసులపై వాగ్వాదానికి దిగిన

    మావోలతో పరిచయాలు : ఓయూ ప్రొఫెసర్ కాశీం నివాసంలో పోలీసుల తనిఖీలు

    January 18, 2020 / 05:25 AM IST

    పోరాటాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్శిటీలో మరోసారి మావోయిస్టుల కలకలం రేగింది. దీంతో పోలీసులు ఓయూ క్యాంపస్ లో సోదాలు నిర్వహించారు.  ఓయూ క్యాంపస్ లోని క్వార్టర్స్ లో నివాసిస్తున్న ప్రొఫెసర్ కాశీం నివాసంలో గజ్వేల్ పోలీసులు తనిఖీలు నిర్వహి

    ఉత్తరాంధ్ర జాలర్లకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం జగన్ 

    January 8, 2020 / 07:17 AM IST

    పాకిస్తాన్ చెర నుంచి విముక్తి పొందిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. జాలర్లను సీఎం జగన్ సత్కరించారు. ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 

    ప్రియాంకా రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్తత : మంత్రి సత్యవతి రాథోడ్ కు నిరసన సెగ

    November 29, 2019 / 02:17 PM IST

    ప్రియాంకా రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన మంత్రి సత్యవతి రాథోడ్ కు నిరసన సెగ తగిలింది. దీంతో ప్రియాంకా రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

    అమిత్ షా ఇంటి దగ్గర కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన

    November 8, 2019 / 01:15 PM IST

    గాంధీ కుటుంబానికి (సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ)ప్రత్యేక భద్రతా బృందం(SPG) భద్రతను ఉపసంహరించాలని మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఫైర్ అయింది. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ(నవంబర్-8,2019)ఢిల్లీలోని హోంశాఖ మంత్రి అమిత్ షా �

    వారం డెడ్ లైన్ : చంద్రబాబు ఇంటిని ఖాళీ చేయాల్సిందే

    September 21, 2019 / 02:56 AM IST

    గుంటూరు జిల్లా ఉండవల్లిలో టీడీపీ అధినేత బాబు నివాసానికి మరోసారి CRDA అధికారులు నోటీసులు అంటించారు. ఈ భవనం అక్రమ కట్టడం అని తేల్చిన సంగతి తెలిసిందే. భవనంలోని అక్రమ కట్టడాలను వారంలోగా తొలగించాలని, లేనిపక్షంలో తామే వాటిని తొలగిస్తామని వెల్లడిం�

10TV Telugu News