Home » Restaurant
ప్రపంచంలోనే అతి పెద్ద రెస్టారెంట్ గురించి మీకు తెలుసా? అక్కడ 5,800 మందికి ఒకేసారి సర్వీస్ అందిస్తారు. ఎటొచ్చి మీరు అక్కడికి చేరుకోవడానికి, మీ టేబుల్ గుర్తించడానికి కాస్త టైం..ఓపిక మీకు ఉండాలి. ఇంతకీ ఆ హోటల్ ఎక్కడ ఉందంటే.. చదవండి.
సామాన్యులు మోసగాళ్ల చేతిలో మోసపోయారంటే సరే.. ఇక పోలీస్ అధికారిని కూడా బురిడీ కొట్టించేస్ధాయిలో మోసాలు జరుగుతున్నాయి. తాజాగా ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ఓ రెస్టారెంట్లో తనకి జరిగిన మోసం ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు.
హోటల్కి వెళ్లినపుడు వెయిటర్కి టిప్ ఇవ్వడం సహజం. వారు మనకి అందించిన సర్వీస్కి వారిని ప్రోత్సహిస్తూ టిప్ ఇస్తాం. కానీ ఓ వెయిట్రస్ టిప్ తీసుకుందని రెస్టారెంట్ నిర్వాహకులు జాబ్ నుంచి తీసేసారు. అదేంటి? అంటారా.. చదవండి.
కొన్ని ప్రాంక్లు ఫెయిలైతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. నిజం తెలిసాక కొందరు సరదాగా తీసుకోవచ్చు.. కొందరు ఉతికి ఆరేయచ్చు. ఓ కుర్రాడు తానో ఫుడ్ క్రిటిక్ అని చెప్పుకుని ఫైవ్ స్టార్ రెస్టారెంట్కి వెళ్లాడు. ఆ తరువాత ఏమైంది? చదవండి.
ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇల్లు కట్టుకోవాలనే బలమైన కోరికతో పాటు ఆర్ధికంగా వెసులుబాటు ఉండాలి. ఓ రైతు ఎలాగైనా తన డ్రీమ్ హౌస్ నిర్మించుకోవాలి అనుకున్నాడు. అందుకోసం అతను పడుతున్న కష్టం చూస్తే ఇన్స్పైర్ అవుతాం.
ఈ మధ్యకాలంలో జనాన్ని ఆకర్షించడం కోసం హోటల్ యజమానులు వింత వింత పేర్లు పేర్లు పెడుతున్నారు. వెరైటీ థీమ్స్ తో వ్యాపారం నిర్వహిస్తున్నారు. బెంగళూరులో వెలసిన జైల్ రెస్టారెంట్ ఇప్పుడు జనాన్ని ఆకర్షిస్తోంది.
ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుని వెళ్తున్నారు. తమను తాము ప్రూవ్ చేసుకుంటున్నారు. అలాగే ఎటువంటి విపత్కర పరిస్థితుల్ని అయినా ఎదుర్కుని తమను తాము రక్షించుకుంటున్నారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించబోయిన ఇద్దరు యువకులకు ఓ వెయిట్రస్ బు�
ఓ తండ్రిపట్ల కూతురు చూపిన ప్రేమకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది పాత వీడియోనే అయినా.. గత మూడు రోజుల క్రితం ఓ వ్యక్తి పీపుల్ అనే పేరు కలిగిన ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోను షేర్ చేశారు. వీడియోను చూసిన నెటిజన్లు తండ్రి పట్ల
దేశంలో ఒకప్పుడు 5 పైసల కాయిన్స్ చలామణీలో ఉండేవి. ఇప్పుడు ఆ కాయిన్స్ కనపడడమే గగనమైపోయింది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఓ రెస్టారెంటు ఓ ఆఫర్ పెట్టి, 5 పైసల కాయిన్ తీసుకొస్తే రూ.400 విలువచేసే శాకాహార భోజనం ఉచితంగా తినొచ్చని పేర్కొంది. 35 రకాల వంటకాలు రుచ�
పాకిస్తాన్లోని పోయిట్ రెస్టారెంట్లో దారుణం జరిగింది. బర్త్ డే పార్టీ వేడుకలో వాటర్ బాటిల్స్కు బదులుగా యాసిడ్ బాటిల్స్ను పంపిణీ చేశారు. ఆ బాటిల్స్తో చేతులు కడుక్కున్న ఓ అబ్బాయి తీవ్రంగా గాయపడ్డాడు. మరో అమ్మాయి నోరు కాలిపోయిం�