Home » Restaurant
సినీ నటి నివేదా పేతురాజ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఆర్డర్ చేసిన ఫ్రైడ్ రైస్ లో బొద్దింక ఉంది. దీంతో రెస్టారెంట్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Florida restaurant compare face mask with diper : కరోనా వచ్చాక ప్రతీఒక్కరూ ముఖాలకు మాస్క్ లేనిదే బైటకు రావటంలేదు. అటువంటిది హోటళ్లకు, రెస్టారెంట్లకు వెళితే మాస్క్ వేసుకోకుండా రావద్దని ప్రకటనల్ని చూసే ఉంటాం. కానీ ఓ రెస్టారెంట్ మాత్రం ఫుల్ డిఫరెంట్ ప్రకటన ఇచ్చింది. ‘‘మా ర�
Naa POTTA Naa ISTAM : ట్రెండ్ మారుతోంది..కొత్త కొత్తగా ఆలోచిస్తున్నారు. వ్యాపార రంగంలో అయితే..కస్టమర్లను ఎలా ఆకర్షించాలనే దానిపై కొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. వెస్ట్రన్ పేర్ల కంటే..అచ్చమైన తెలుగు భాష వైపు మొగ్గు చూపుతున్నారు. హోటలైనా..షాపైనా..సంప్రదాయ త�
Restaurant Overcharged : రూ. 20 విలువ చేసే వాటర్ బాటిల్ కు ఏకంగా…రూ. 164 బిల్లు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..రెస్టారెంట్ పై కేసు వేశారు ఓ కస్టమర్. సుదీర్ఘకాలం పాటు పోరాడి విజయం సాధించారు. ఎమ్మార్పీ రేటు ప్రకారం కాకుండా..అధికంగా వాటర్ బిల్లు అమ్మారంటూ..వేసిన ఈ క�
Bc mere saamne waale table par gill pant sharma saini : అభిమాన నటుడు, ప్రముఖులు మన ఎదుటే ఉంటే ఏం చేస్తారు ? ఆ ఏముంది ఎంచక్కా..సెల్ఫీ తీసుకోవడమో..ఆటోగ్రాఫ్ తీసుకోవడమో చేస్తాం..అని అంటారు కదా..కానీ.. ఓవ్యక్తి అలా చేయలేదు. ఏకంగా..వారికి సర్ ఫ్రైజ్ ఇచ్చాడు. వారు హోటల్ లో తిన్న భోజనానికి
కరోనా కారణం నిత్య జీవితంలో మాస్క్లు అనేవి కచ్చితంగా ప్రతి ఒక్కరు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కరోనా కష్టకాలంలో వివిధ రకాల మాస్క్లు మనకు మార్కెట్లో కనిపించాయి. కరోనా కాలూంలో దేశవ్యాప్తంగా కొన్ని నెలలుగా మూతపడ్డ హోటల్స్, రెస్టారెం�
కేవలం రూ.10 రూపాయలకు పడిన కక్కుర్తి కాస్తా..ఏకంగా రెండున్నర లక్షల రూపాయలు వదిలించుకోవాల్సి వచ్చింది ఓ వ్యాపారికి. ఆ చార్జీలని ఈ చార్జీలని కష్టమర్ల దగ్గర అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు వ్యాపారులు. ముఖ్యంగా ఫుడ్స్ విషయంలో ఇది జరుగుతోంది. ఓ ఐస్
హోటళ్లు, రెస్టారెంట్లలో మద్యం విక్రయాలకు ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆదాయం తగ్గిపోతున్న వేళ అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ బాటలోనే మరిన్ని రాష్ట్రాలు ఈ దిశగా �
ఓ రెస్టారెంట్ కు వచ్చిన వారికి షాక్ తగిలింది. దోస -సాంబార్ ఆర్డర్ చేశారు. కానీ…సాంబార్ లో చచ్చిపోయిన బల్లీని చూసి నోరెళ్లబెట్టారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. లగ్జరీ హోటల్స్, ఆహార పదార్థాలకు పేరొందిన మార్కెట్ లో saravana bhavan ఉంది. వీక
వేసవి కాలం.. ఉక్కపోస్తుందని ఏసీ వేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఏసీ గాలి కారణంగా కూడా కరోనా వ్యాపిస్తోంది. గదిలోని ఏసీల గాలితో కరోనా వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంది. రెస్టారెంటుకు వెళ్లిన మూడు కుటుంబాలకు కరోనా వైరస్ సోకింది. ఆ రెస్టారెంట�