Home » Restrictions
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు కీలక సూచనలు చేశారు. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులను...
రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈనెల 20వ తేదీ వరకు ఎయిర్ పోర్టులో ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
మహిళల ఉన్నత చదువులపై తాలిబన్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు.. పరీక్షలకు అనుమతి ఇవ్వొదంటూ ఆదేశాలు అఫ్ఘనిస్తాన్ లో మహిళల ఉన్నత చదువులపై తాలిబన్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. మహిళల చదువుపై అఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఆంక్షలు రెట్టింపు చేసింది.
తాలిబన్లకు ఐక్యరాజ్య సమితి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మహిళలపై విధిస్తున్న ఆంక్షలతో ప్రపంచ వేదికపై ఆఫ్ఘనిస్తాన్ ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదముుందని హెచ్చరించింది. ఇటీవల అఫ్ఘాన్ లో పర్యటించిన ఐక్యరాజ్య సమితి ప్రతినిధి బృందం అక్కడి పరిస్�
అలాగే లెబనాన్, సిరియా, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘానిస్తాన్, లిబియా సహ పలు దేశాల ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్నాయి.
కోవిడ్ కేసులు కంట్రోల్ లోకి వచ్చే అవకాశాలున్నాయని..రెండు మూడు రోజుల్లో ఆంక్షలు ఎత్తివేస్తామని ఢిల్లీ వైద్యశాఖా మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు.
ఈ నెల 10వ తేదీ వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది. ప్రజారవాణా, దుకాణాలు, మాల్స్లో.. మాస్క్, భౌతికదూరం నిబంధన తప్పనిసరి..
స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈవెంట్లకు పరిమితికి మించి పాస్ లను అమ్మొద్దని సూచించారు.
రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడరాదని చెప్పింది. ఇండోర్ లో జరిగే పెళ్లిళ్లకు 100, ఔట్ డోర్ లో జరిగే పెళ్లిళ్లకు 250 మంది కంటే..
ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో రాష్ట్రంలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు..