Home » resume
హైదరాబాద్ వాసులకు ఇక మంచి రోజులు రానున్నాయి. కొన్ని నెలలుగా షెడ్లకే పరిమితమైన మెట్రో రైళ్లు పరుగులు తీయడానికి సిద్ధమౌతున్నాయి. కరోనా కారణంగా కేంద్రం విధించిన లాక్ డౌన్ సెప్టెంబర్ 31వ తేదీతో ముగియనుంది. అన్ లాక్ 4లో భాగంగా..మరికొన్నింటికి గ్ర�
Unlock 4, Metro Trains : కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో గత మార్చి నెల చివరి నుంచి దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్-1,2020నుంచి ప్రారంభం కానున్న అన్లాక్ 4 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం మరిన్ని సడలింపులు ఇవ్వా
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య బస్సులు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీ బస్ భవన్ లో 2020, ఆగస్టు 24వ తేదీ సోమవారం ఇరు రాష్ట్రాల అధికారుల చర్చలు జరుపుతున్నారు. విజయవాడ నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు బస్ భవన్ కు చేరుకున్నారు. తెలంగ�
లాక్డౌన్ ముగిసింది.. మళ్లీ ఎవరిపనులు వారికి మొదలైపోయాయి. మరి సెక్స్ వర్కర్ల సంగతేంటి.. అన్నీ వ్యాపారాల్లో మాస్క్ పెట్టుకుని, గ్లౌజులు వేసుకుని జాగ్రత్తలు తీసుకోవచ్చు. సెక్స్ వర్కర్ల విషయంలో అది కుదురుతుందా.. మసాజ్ సెంటర్లకు కూడా అనుమతి ఇవ్�
ప్రపంచదేశాలన్నీ కరోనా కట్టడిలో తలమునకలై ఉన్న వేళ ఉగ్రసంస్థలు యాక్టివ్ గా పనిచేస్తూ దాడులకు పాల్పుడుతూనే ఉన్నాయి. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ఉగ్రవాదులు వరుస బాంబు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా గురువారం తూర్పు ఆఫ్గనిస్తాన్ లోని గర్దాజ్
గురువారం సాయంత్రం నుంచి అసోంలో మెబైల్ ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్దరించాలంటూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలనంటూ అసోం ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను శుక్రవారం(డిసెంబర్-20,2019)గౌహతి హైకోర్టు కొట్టివేసింది. గురువారం సాయంత్రం 5గంటల నుంచి �
పీఎన్ బీ స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ రెండవ బెయిల్ అప్లికేషన్ పై లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టులో శుక్రవారం(మార్చి-29,2019)వాదనలు ప్రారంభమయ్యాయి.నీరవ్ మోడీ భారత దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదని భారత్ తరపున వాదనలు వినిపిస్తున్న టోబే �
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా పౌరవిమానాల రాకపోకలపై విధించిన ఆంక్షలను భారత్ ఎత్తివేసింది. భారత్-పాక్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బుధవారం(ఫిబ్రవరి-27,2019) ఉదయం శ్రీనగర్,లేహ్,జమ్మూ,పఠాన్ కోఠ్, అమృత్ సర్, సిమ్ల