Home » retirement
అంతర్జాతీయ క్రికెట్ కు సురేష్ రైనా గుడ్ బై చెప్పారు. మహేంద్ర సింగ్ ధోని రిటైర్ మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే అంతర్జాతీయ క్రికెట్ కు రైనా వీడ్కోలు పలికారు. నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు భారత క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికారు. న�
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. రిటైర్మెంట్ కు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. దాంతో పాటుగా ‘నాపై మీరు చూపించిన ప్రేమ, సపోర్ట్ కు థ్యాంక్స్. ఆగష్టు 15 సాయంత్రం 7గంటల 29 నిమిషాలకు రిటైర్మెంట్ అయినట్లుగా భావించండంటూ దాంతో పాటు పోస్టు చ
మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు చివరి వరల్డ్ కప్ మ్యాచ్యే ఆఖరిది. న్యూజిలాండ్ తో ఆడిన సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడటం లేదట. 2020 ఆగష్టు 15న అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించేశాడు. శని
దర్శకులు కొరటాల శివ త్వరలో రిటైర్మెంట్ తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి..
తెలంగాణ ఆర్టీసీ విషయంలో చెప్పినట్లుగానే నిధులు కేటాయిస్తోంది ప్రభుత్వం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 1000 కోట్లు కేటాయించింది. 2020, మార్చి 08వ తేదీ ఆదివారం తెలంగాణ వార్షిక బడ్జెట్ను మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా..వివిధ రంగాలకు నిధ
టీమిండియా స్పిన్నర్.. హైదరాబాదీ ప్రగ్యాన్ ఓఝా శుక్రవారం ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ అరంగ్రేటం చేసిన ప్రగ్యాన్.. 16ఏళ్ల పాటు క్రికెట్ లో కొనసాగాడు. 2013నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు.
ఇంతకాలం టీమిండియా వికెట్ కీపర్ ధోని రిటైర్మెంట్పై ఏమీ మాట్లాడని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి.. ధోని వన్డేలకు గుడ్బై చెబుతాడని చెప్తుండటంతో పాటు ఐపీఎల్లో చక్కగా రాణిస్తే ప్రపంచకప్ టీ20 ఎంపికలో పరిగణిస్తామని చెప్పడం వెనుక కారణం అదే ఉ�
ఆర్టీసీలో సమ్మె విరమణ ప్రకటన చిచ్చుపెట్టింది. జేఏసీలో చీలిక తెచ్చింది. వరంగల్ రీజియన్ లో కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయారు.
సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) చరిత్రలోనే తొలిసారి ఓ అరుదైన సందర్భానికి వేదికైంది. ఎనిమిది సంవత్సరాల నుంచి సేవలందించిన ఏడు డాగ్ లకు సీఐఎస్ఎఫ్ గౌరవప్రదంగా వీడ్కోలు పలికింది. సీఐఎస్ఎఫ్ విభాగంలో పారామి�
ఆర్టీసీ కార్మికుల పాలిట రాష్ట్ర ప్రభుత్వం మరో వరం ఇచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రతిపాదనను ఇటీవలే ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అదే తరహాలో మరో గుడ్ న్యూస్ వినిపించింది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఆర్టీసీ కార్మికుల